• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

డిజిటల్‌ వేదికల్లో కనిగిరికి గుర్తింపు అభినందనీయం

డిజిటల్‌ వేదికల్లో కనిగిరికి గుర్తింపు అభినందనీయం

పార్టీ బలోపేతానికి డిజిటల్‌ వేదికలు కీలక సాఽధనాలుగా మారిన తరుణంలో కనిగిరికి గుర్తింపు తీసుకు వచ్చేలా ర్యాంకులు సాధించటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

419మందికి కంటి పరీక్షలు

419మందికి కంటి పరీక్షలు

పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత ఉంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు.

గ్రామాలలో వసతుల కల్పనే లక్ష్యం

గ్రామాలలో వసతుల కల్పనే లక్ష్యం

గ్రామాలలో మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివా రం గిద్దలూరు మండలం కెఎ్‌సపల్లి పం చాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామం లో రూ.30లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.

గీత దాటితే దొరికినట్టే..!

గీత దాటితే దొరికినట్టే..!

ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించే వాహనాలను నిఘా నేత్రాలు పట్టేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్నవారిని ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు గుర్తిస్తున్నాయి. నంబరు ప్లేట్‌ ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి.

భానుడి భగ భగలు

భానుడి భగ భగలు

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత, వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

చోడవరం, మాడుగులకు మహర్దశ

చోడవరం, మాడుగులకు మహర్దశ

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాంబిల్లి నుంచి అనకాపల్లి, చోడవరం, మాడుగుల ప్రాంతాలను కలుపుతూ భోగాపురం వరకూ సెమీ రింగు రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో ఈ రెండు నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

స్థానిక తాండవ వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తవ్వేస్తాం.. అమ్మేస్తాం!

తవ్వేస్తాం.. అమ్మేస్తాం!

వీఎంసీ 88వ వార్డు పరిధి గంగవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గంగవరం సర్వే నంబరు 58లో గల జగనన్న కాలనీ(ప్రస్తుతం ఎన్టీఆర్‌ కాలనీ)లోని రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు.

ఉక్కిరిబిక్కిరి..

ఉక్కిరిబిక్కిరి..

మన్యంలో ఎండలు తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులు ఎండ ప్రతాపానికి విలవిలలాడుతున్నారు.

అందరి సహకారంతో విజయవంతం

అందరి సహకారంతో విజయవంతం

అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు (గిరిజన ఉత్సవం) విజయవంతమవుతున్నాయని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి