అత్తింటి ఆరళ్లను తట్టుకోలేక ఓ గర్భిణి పురుగుమందు తాగి మృతి చెందింది. కనిగిరిలో గురువారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మార్చి 16వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ముగిశాయి. కర్నూలు జిల్లాలో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 35,791 మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు.
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
అమరావతి రాజధాని బిల్లు పాస్ కావడం కూటమి విజయం అని కుడా చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో కఠోర సాధన చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్ అన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం కూటమి శ్రేణుల సంబరాలు అంబరా న్నంటాయి.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు.
బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది.