• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి కె.నాగబాబు అన్నారు.

‘వీబీ- జీరామ్‌జీ’తో భరోసా

‘వీబీ- జీరామ్‌జీ’తో భరోసా

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీ-రామ్‌జీ పథకంలో ఉపాధికి భరోసా లభించనుంది

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు

: వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (వీబీజీ-రామ్‌జీ) ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర

‘సర్‌’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు.

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్త విజయ్‌ప్రతా్‌పరెడ్డి ఆదేశించారు.

దొంగల బీభత్సం

దొంగల బీభత్సం

పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు.

వ్యవసాయ విద్యకు అఽధిక ప్రాధాన్యం

వ్యవసాయ విద్యకు అఽధిక ప్రాధాన్యం

దేశంలో వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యత ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసా య విద్యార్ధులు చక్కగా చదివి వ్యవసాయ రంగాన్ని మరింత మరింత విస్తరింప చేయాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్‌ ఆఫీసర్‌ డి. సంపత్‌ కుమార్‌ తెలిపారు.

జీవన ప్రమాణాల మెరుగు

జీవన ప్రమాణాల మెరుగు

‘వీబీజీ-రామ్‌జీ’ ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌ యార్డులో వీబీజీ-రామ్‌జీ కార్యక్రమాన్ని కలెక్టరు రాజకుమారితో కలిసి ప్రారంభించారు.

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 11వేల మందికి ఓపీఎస్‌ లబ్ధి చేకూర్చడం ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి రుజువు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి