కూటమి పాల నలో నరసాపురం స్టేషన్కు మహర్దశ పట్టింది.కొత్త రైళ్లు కూతతో పాటు అమృత్ భారత్ స్కీమ్ కి ంద రూ.30 కోట్లతో నిర్మించిన కొత్తస్టేషన్ భవనం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.
అప్పటివరకు పెళ్లిలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ యువకులు మృత్యువు తమను వెంటాడుతోందని ఊహించలేకపోయారు. ఆ ప్రమాదకర మలుపు విద్యార్థుల ఆనందాన్ని ఆవిరిచేసింది. స్నేహితుడి సోదరుడి వివాహ వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి ఇంటికి వెళుతుండగా అయితంపూడి లాకుల సమీపంలోని మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకుపోయింది.
గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మ, నాన్నతో మాట్లాడాలనిపిస్తే ఇకపై ఎలాంటి ఇబ్బందీ లేదు. వారి కోసం ప్రభుత్వం ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇదివరకు ఈ సదుపాయం లేదు.
తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు.
గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువ లస రిజర్వాయర్ నీటి మట్టం గణనీయంగా పడిపోవండంతో నాలుగు మండలాల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాగులో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 100 వరకూ డ్రోన్లు సాగు సేవలో ఉన్నాయి.
గడిచిన 15 ఏళ్లుగా మరమ్మతులకు గురైన రోడ్డులో ప్రయాణి స్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని మండలం లోని కృష్ణాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్లో ఉల్లి, బియ్యం, ఆయిల్ ధరలు మండుతున్నాయి. ఎన్నడూలేని విధంగా వీటి ధరలు ఈ సంవత్సరంలోనే గరిష్టస్థాయికి చేరాయి.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కడం లేదు. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు.
నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గాప్రసాదరావు 70వ సారి రక్తదానం చేసి ప్రశంసలు అందుకున్నా రు.