పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ రోట రీనగర్ మూడో వీధిలో నివాసముం టున్న ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి దుర్యోదన ఇంట్లో దొంగలు చొర బడి రూ.50వేల నగదు, 25తులాల వెండి సామగ్రి చోరీ చేశారు.
Travel bus overturns మండలంలోని బూరగాం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.
super Museum బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది.. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు.. ఎవరెవరు పాల్గొన్నారు... నాటి రాజులు వినియోగించిన సింహాసనాలు, పరికరాలు ఎలా ఉంటాయి.. రాజులు వేటాడిన జంతువుల చర్మాలు చూడాలనుకుంటున్నారా... అరుదైన చాయాచిత్రాలు, పల్లకీల కథాకమామీషు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే బొబ్బిలి కోటలోని మ్యూజియం చూడాల్సిందే. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
For so many years! బొబ్బిలి ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెలవేరనుంది. దశాబ్దాల పాటు పుర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకం పట్టాలెక్కనుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పడకేసిన పనులు మొదలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
కెపిపాలెం, పేరుపాలెం సాగర తీరాలు ఆది వారం సందర్శకులతో కిటకిటలాడాయి.
విశాఖప ట్నం-రాయపూర్ జాతీయ రహదారిపై మండలంలోని గింజేరు గ్రామ సమీపంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహి ళ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.
Rajam.. as it is. రాజాం మున్సిపాలిటీకి మరోసారి మొండిచేయి మిగిలింది. విజయనగరం కార్పొరేషన్తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలలో వార్డుల విభజనకు సోమవారం అధికారిక ప్రకటన జారీ అవుతోంది. రాజాంను విస్మరించారు. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రాజాం ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. ఇకపైనా అదే పరిస్థితి కొనసాగనుంది.
డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెం గ్రామానికి చెందిన వలిరెడ్డి పద్మ(49) అనే మహిళ మృతిచెందింది.
Ordeal at the Hospital పేరుకే పెద్దాసుపత్రి.. కానీ ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. సౌకర్యాలు అంతంతమాత్రమే. వసతి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నాళ్లుగా పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
Not Fetching Remunerative Prices! జీడి పంటకు గిట్టుబాటు ధర కరువైంది. దీంతో గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి.