బారువ-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు.
రిజిసే్ట్రషన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే జీవో 396ని రద్దు చేయాలని కర్నూలు దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
భూముల రీసర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు.
తోతాపురి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం పకటించిన విషయం తెలిసిందే.
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా స్వర్ణ గ్రామ అధికారి టీవీ భాస్కర్ నాయుడు అన్నారు.
గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల సంరక్షకురాలు హేమను గురువారం గరుగుబిల్లిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు.
తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.
మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్ రోజ్ఘార్ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు.
పంటల మార్పిడి వైపు దృష్టిసారిం చాలని కురుపాం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరావు సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ ఎం. సుధారాణి కోరారు.