మండ లంలోని గంట్లాం గ్రామంలో సోమ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో జి. చిట్టిరాజు, ఎం. బంగారయ్యలకు చెందిన రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.
మీ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. అయినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదు. ఆ ప్రభుత్వ పాలనలో ఏ నాడూ రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదు
మండల కేంద్రం నుంచి ఉరవకొండకు వెళ్లే మార్గ మధ్యలో రూ.48 కోట్లతో ప్రారంభించిన బ్రిడ్జి పనులను.. త్వరలోనే పునః ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఈఎనసీ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూచిపూడి, భరత నాట్య ప్రదర్శలు చేస్తూ ప్రశంసలు అందు కుంటున్న రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం లభించింది.
రహదారి భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని ఏఎస్పీ కేవీ రమణ అన్నా రు.
ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
స్వర్ణాంధ్ర సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని, ఉత్తరాంధ్ర అభి వృద్ధికి అన్ని విధాలా ఈ బడ్జెట్ దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బహ్ర్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆలయ వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల క్షేత్ర పరిధిలోకి నిషేధిత మత్తు పదార్థాలను ప్రవేశించే వీలులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ రాత్రింబవళ్లు గస్తీ నిర్వహించిన వివిధ పోలీస్ శాఖల అధికారులు సిబ్బందిని నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు.
సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ధన్యవాదాలు తెలిపారు.