• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు చేపట్టారు.

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

Hotels closing down.. prices rising ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్‌ నిల్వలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. జిల్లాలో హోటళ్ల రంగం కుదేలైంది.

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి

గిరిజన భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రిజిస్ట్రేషన్లలో పారదర్శకత అవసరం’

రిజిస్ట్రేషన్లలో పారదర్శకత అవసరం’

రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌

విద్యా ప్రమా ణాలు, నిర్వహ ణ విధానాలు ఉత్తమంగా ఉండడంతో స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌ గుర్తింపు లభించింది.

ఆర్థిక కష్టాల్లోనూ... వరాల జల్లు

ఆర్థిక కష్టాల్లోనూ... వరాల జల్లు

Budget allocation of Rs. 3,455 crores జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక కష్టాల్లోనూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా.. 2026-27 బడ్జెట్‌లో రూ.3,455 కోట్ల నిధులు కేటాయించింది.

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

అంతర్జాతీయ ప్రమాణాలతో అమ రావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్‌ అక్కసు వెళ్లగక్కారని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ తెలి పారు.

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.

సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి సుస్థిర ఆర్థికాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు.

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి

ee



తాజా వార్తలు

మరిన్ని చదవండి