మృత్యు‘మలుపులు’..!
అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తుల తాకిడితో సందడిగా మారింది.
డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ఇచ్చిన హావీలను కేంద్రం విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆరోపించారు.
కోడి గుడ్డు ఽధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
కొలనుభారతి పుణ్యక్షేత్రాన్ని బాసర తరహాలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో రేపటి నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు.
తెల్లారిన జీవితాలు!
ఏడు జిల్లాల ఆరోగ్య సంజీవిని అయిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్పొరేట్ స్థాయిలో పేదలకు సేవలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.