ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ మరింత మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తుందని కడప జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవకుమార్ పేర్కొన్నారు.
ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమా మహేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మాత్సవాలు శనివారం ధ్వజారోహణంతో సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి.
మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని జీజీహెచ్లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు పోలీస్ శాఖ, ఇటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..
రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అన్నారు.
ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివ ప్రసాద్ అన్నారు.
పత్తికొండ పట్టణంలో శుక్రవారం స్టేట్ బార్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించగా.. న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.
ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా శాఖ డిమాండ్ చేసింది.