• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

విచారించి న్యాయం చేస్తాం

విచారించి న్యాయం చేస్తాం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ విచారించి చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

ఉల్లిసాగులో అప్రమత్తంగా ఉండండి

ఉల్లిసాగులో అప్రమత్తంగా ఉండండి

గత సంవత్సరం ఉల్లి రైతులు ముందస్తు వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసి భారీగా నష్టపోయారని, ఈసారి అటువంటి నష్టాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి రైతు లకు విజ్ఞప్తి చేశారు.

చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం: కలెక్టర్‌

చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం: కలెక్టర్‌

జిల్లాలో 22ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.సిరి తెలి పారు.

ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించం

ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించం

నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ ఆదాయాలకు గండికొడితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ హెచ్చరించారు.

గడువులోపు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

గడువులోపు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పది మూల్యాంకనం ఆరంభం

పది మూల్యాంకనం ఆరంభం

నంద్యాల ఎస్‌డీఆర్‌ పాఠశాలలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది.

వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం

వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం

మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు.

మరణాన్ని జయించిన క్రీస్తు

మరణాన్ని జయించిన క్రీస్తు

: క్రీస్తు మరణాన్ని జయించారని కర్నూలు ఆర్‌సీఎం డయోసిస్‌ బిషప్‌ డాక్టర్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ ఉద్బోధించారు.

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది.

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి