ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ విచారించి చట్ట ప్రకారం పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
గత సంవత్సరం ఉల్లి రైతులు ముందస్తు వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసి భారీగా నష్టపోయారని, ఈసారి అటువంటి నష్టాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి రైతు లకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో 22ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎ.సిరి తెలి పారు.
నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ ఆదాయాలకు గండికొడితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హెచ్చరించారు.
ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల ఎస్డీఆర్ పాఠశాలలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాం కనం ప్రారంభమైంది.
మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు.
: క్రీస్తు మరణాన్ని జయించారని కర్నూలు ఆర్సీఎం డయోసిస్ బిషప్ డాక్టర్ గోరంట్ల జ్వాన్నేష్ ఉద్బోధించారు.
ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.