సకల దేవతల స్వరూపమే గోమాత అని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
సమాజంలో నేరాల శాతం తగ్గడానికి, బాధితులకు న్యాయం జరగాలన్నా కోర్టుల్లో కేసుల నిరూపణ అత్యంత కీలకమని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగం ధర్ బాబు పేర్కొన్నారు.
ఈవీఎం గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు.
అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్ను గుర్తించినట్లు మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. బీచ్ శాండ్ ద్వారా ఖనిజ సంపదను గుర్తించడం జరిగిందన్నారు.
నంద్యాల రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మిడుతూరులో డాక్టర్ సుధాకర్ సంస్మరణ దినం నిర్వహించారు.
రాయలసీమకు తీరని అన్యాయం చేసిన సీమ ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గురువారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, గౌరుచరితారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు
నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గురువారం మరణించారు.
ఓ వృద్ధురాలిపై వడ్డీ వ్యాపారులు దౌర్జన్యం ప్రదర్శించి ఆమె ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన గురువారం ఆదోని త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని చోటుచేసుకున్నట్లు హెడ్కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు
మండలంలో లక్ష్మీనగరం, కలగొట్ల, సూదేపల్లి గ్రామాల రైతులు మూడు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నారు.