• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

నంద్యాల జిల్లాలో రాజకీయ సెగలు.. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి

నంద్యాల జిల్లాలో రాజకీయ సెగలు.. అఖిలప్రియ వర్సెస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి

నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బయలుదేరడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది.

జీజీహెచకు రోగులు క్యూ

జీజీహెచకు రోగులు క్యూ

వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.

ఫారాలను బీఎల్‌వోలకు అందించాలి

ఫారాలను బీఎల్‌వోలకు అందించాలి

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌)లో భాగంగా ఎన్యుమరేషన ఫారాలను తీసుకున్న ఓటర్లు, వాటని పూరించి, ఫొటో అతికించి వెంటనే బీఎల్‌వోలకు అందించాలని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు విజ్ఞప్తిచేశారు.

దివ్యాంగులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాంగులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

ఆస్పరి పోలీస్‌ స్టేషన్‌లో హైడ్రామా

ఆస్పరి పోలీస్‌ స్టేషన్‌లో హైడ్రామా

ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో విచారణ సమయంలో బిల్లేకల్లు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సారా రహిత జిల్లా లక్ష్యంగా పని చేయాలి

సారా రహిత జిల్లా లక్ష్యంగా పని చేయాలి

నాటు సారా రహిత జిల్లా లక్ష్యంగా పని చేయాలని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ డిప్యూటి కమిషనర్‌ పి.శ్రీదేవి పిలుపునిచ్చారు.

జలవనరుల శాఖ ఎస్‌ఈగా శైలేశ్వర్‌

జలవనరుల శాఖ ఎస్‌ఈగా శైలేశ్వర్‌

రాష్ట్ర జలవనరుల శాఖలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ ఇంజీనీర్‌ (ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) పోస్టులను పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్‌ఏసీ) పద్ధతిన ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ శశిభూషన్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ధరలు తగ్గించే దాకా పోరాటం

ధరలు తగ్గించే దాకా పోరాటం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు అన్నారు.

రేపు సీఎం చంద్రబాబు రాక

రేపు సీఎం చంద్రబాబు రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు.

మహానందిలో జనగణన

మహానందిలో జనగణన

రాష్ట్ర ప్రభుత్వం జన గణనను మహానందిలో ముందస్తు ప్రయోగాత్మక (పైలట్‌) సర్వేలను చేపట్టింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి