గ్రామాల్లో పారిశు ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ అన్నారు.
నులి పురుగుల నివారణకు కృషి చేయాలని వైద్యఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ (కడప) స్టేట్ అబ్జర్వర్ డా.బి. రామగిడ్డయ్య పిలుపునిచ్చారు.
ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపి పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
మహానంది క్షేత్రంలో మహా శివరాత్రి బహ్ర్మోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత వైభవంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆలయ వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల క్షేత్ర పరిధిలోకి నిషేధిత మత్తు పదార్థాలను ప్రవేశించే వీలులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ రాత్రింబవళ్లు గస్తీ నిర్వహించిన వివిధ పోలీస్ శాఖల అధికారులు సిబ్బందిని నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు.
ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది.
కర్నూలు జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్దేశాయ్ అన్నారు.
పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా సాధన జేఏసీ నాయకులు కృష్ణమూర్తి గౌడ్, కోదండ, ఆడజన రాజ్య అఽధికార సమైక్య జిల్లా కన్వీనర్ పగడాల జయమ్మ అన్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాలకు 18నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపర్నిండెంట్ అనంతపురాణిక్లు ఆహ్వాన పత్రికను అందజేశారు.
మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా పార్టీ ఇన్చార్జి లక్ష్మీనరసింహయదవ్ అన్నారు.