• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

ప్రాణాలు తోడే పేడ రంగు

ప్రాణాలు తోడే పేడ రంగు

గతంలో ఉదయాన్నే మహిళలు ఇళ్లముందు పేడనీళ్లతో కళ్లాపి చల్లేవారు. కాలానుగుణంగా పట్టణాభివృద్ధి చెంది పశువులు తగ్గిపోయాయి. దీంతో పేడ లభ్యత తగ్గింది. ఇదే అదనుగా కొన్ని వ్యాపార సంస్థలు పేడరంగు పేరుతో రసాయన పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.

బ్లాక్‌ మనీ పేరుతో మోసం

బ్లాక్‌ మనీ పేరుతో మోసం

: బ్లాక్‌ మనీ పేరుతో రూ.లక్ష ఇస్తే రూ. మూడు లక్షలు ఇస్తానని డబ్బు ఆశ చూసి మోసం చేసిన ఘటన క్రిష్ణగిరి మండలంలో చోటుచేసుకుంది. శనివారం వెల్దుర్తి సర్కిల్‌ కార్యాలయంలో సీఐ యుగంధర్‌ క్రిష్ణగిరి ఎస్‌ఐ మల్లికార్జునతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు.

జింకల దండయాత్ర

జింకల దండయాత్ర

కోసిగి, సజ్జలగుడ్డం గ్రామాల సమీపంలో గల మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయ పరిసర పొలాలపై జింకల బెడద తీవ్రమైంది. బోరుబావుల కింద ఎంతో కష్టపడి సాగు చేసిన ఉల్లి, వేరుశనగ, కాయగూరల పంటలను జింకల మందలు పూర్తిగా నాశనం చేస్తున్నాయి.

సీమలో క్షిపణి పరీక్షలు

సీమలో క్షిపణి పరీక్షలు

యావత్‌ భారత ప్రజల హృదయాలు పులకించేలా రక్షణ రంగం క్షిపణుల ప్రయోగాలు విజయఢంకా మోగిస్తున్నాయి.

స్వచ్ఛతే క్లీన్‌ స్వీప్‌ లక్ష్యం

స్వచ్ఛతే క్లీన్‌ స్వీప్‌ లక్ష్యం

స్వచ్ఛతా ప్రమాణాలే ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ లక్ష్యమని, ప్రజా జీవనంలో పరిశుభ్రతే ముఖ్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

చెంచుల చదువుపై క్యాంపెయిన్‌

చెంచుల చదువుపై క్యాంపెయిన్‌

రానున్న విద్యా సంవత్సరంలో చెంచు బాలబాలికలకు సంపూర్ణ విద్యాభ్యాసాన్ని అందించడానికి డోర్‌ టు డోర్‌ క్యాంపైన్‌ చేపట్టినట్లు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు వెల్లడించారు.

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులతో క్షేత్రమంతా సందడిగా మారింది.

కర్నూలు జీజీహెచ్‌ అభివృద్ధే లక్ష్యం

కర్నూలు జీజీహెచ్‌ అభివృద్ధే లక్ష్యం

కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

నగర నిర్మాణంలో ప్రజల సహకారం అవసరం

నగర నిర్మాణంలో ప్రజల సహకారం అవసరం

కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం అవసరమని కలెక్టర్‌, నగర పాలక ప్రత్యేక అధికారి సిరి అన్నారు.

నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్ల శాతం

నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్ల శాతం

రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తుందని ఆ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి