విద్యారంగంపై నిర్లక్ష్యం తగదని ఏఐఎ్సఎఫ్ నాయకులు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నోటీసుల పంపిణీ, విచారణ క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్యాదవ్ తెలిపారు.
భక్తుల్లో సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ పోతు గుంట రమేశ్ నాయుడు తెలిపారు.
సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి చేపట్టిన వీల్ చైర్ యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాసులు విమ ర్శించారు.
పారిశుధ్య విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనవద్దు అని చైర్మన్ శివారెడ్డి సూచించారు. బుధవారం నగర శివారులో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హోటల్ కె. ఫార్చ్యూన్ సమావేశ హాలులో, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు
: కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని ఢణాపురం-హొళగుంద ప్రధాన రహదారి పనులను రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు బుధవారం తనిఖీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిర్వహణను గాలికి వదిలేసింది.
పెళ్లినాటి ప్రమాణాలను ఆ దంపతులు అక్షరాల నిజం చేశారు. బ్రతికినా, చచ్చినా నీతోనే అంటూ కాలగమనాన్ని సైతం వారు శాషించారు. చావు కూడా వారి దాంపత్య బంధాన్ని వీడదీయలేకపోయింది.
ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.