ప్రజలంతా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి అన్నారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ అన్నారు.
వైసీపీ తీరు మారలేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ వర్గాల్లో ఎలాంటి మార్పు రాలేదు.
కర్నూలు నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్దేశాయ్ డిమాండ్ చేశారు.
ఆరోగ్యం కోసం విజ్ఞానంతో కలిసి ముందుకు సాగాలని డీఎంహెచ్వో డా.వై.కామేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు.
అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
గ్రంథాలయాల అభివృద్ధే ప్రభు త్వ లక్ష్యమని గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తెలిపారు. మంగళవారం చాగలమర్రిలోని టీజీపీ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు.
సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం తాగి విధులకు హాజరైన పసురపాడు గ్రామపంచాయతీ విజయ భాస్కర్ను సస్పెండ్ చేశారు.
కోర్టు పనులతో ప్రతిరోజు ఒత్తిడికి గురయ్యే న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు.
కుటుంబ కలహాలతో భార్యను ఓ భర్త కడతేర్చాడు. అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు నందివర్గం ఎస్ఐ భూపాలుడు తెలిపారు.