పట్టణంలోని కోర్టుల నిర్వహణకు సంబంధించి అవసరమైన తాత్కాలిక భవనాలను సోమవారం జిల్లా న్యాయాధికారి కబర్ధి పరిశీలించారు.
తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తూ కార్యాలయం వెలవెలబోతోంది. డిప్యూటీ తహసీల్దార్ మినహా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. పనులన్నీ తహసీల్దార్, డీటీ చేసుకోవలసి వస్తుండటంతో వారు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు.
: మండలంలోని సిమెంట్ నగర్ గ్రామంలోని పాణ్యం సిమెంట్స్ ఉన్నత పాఠశాలలో 2000-01 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ఆదివారం కలిశారు.
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు కూడలిలో ధర్నా నిర్వహించారు.
: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు నేడు ముళ్లపొదల్లో మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి
జిల్లా పంచాయతీ కార్యాలయంలో పదోన్నతుల పర్వం తీవ్ర గందరగోళంగా మారింది.
సాహిత్యకారులు, సామాజిక సేవకులు గ్రంథాలయాల పురోభివృద్ధికి తోడ్పడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు.
మండలంలోని బినిగేర, చిగిలి, తంగరడోన, కారుమంచి, కలపరి గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షానికి 27 విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి.
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మఠం సందడిగా మారింది.
జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.