ప్రకృతి సేద్యంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చనీ కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి రైతులకు సూచించారు.
వైసీపీ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదోని జిల్లా గురించి ఎందుకు పట్టించుకోలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి విమర్శించారు.
శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడితే వ్యాపారాల లైసెన్స్ రద్దు చేస్తామని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు.
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
రీ సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు: జేసీ
ఆదోనికి ఎగనామం!
తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మించి రూ.15లక్షలు కాజేసిన ఉదంతం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులో వచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి సంతోష్నగర్లో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు.
కర్నూలు మార్కెట్ యార్డులో వేరుశనగ కాయల ధర రోజురోజుకూ పతనమవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
రోగుల సహాయకులకు వసతి కల్పించేందుకు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎదుట పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.14.6 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించబడుతున్న విశ్రామ్ సదన్ మాస్టర్ ప్లాన్ను అధికారులు పరిశీలించారు.
తమ హక్కుల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి సూచించారు