బ్రహ్మోత్సవాలలో స్వామి, అమ్మవార్ల దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న శివస్వాములు సంయమనం పాటించాలని ఈవో ఎం శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్ పోతుగుంట రమేష్నాయుడు భక్తులకు వినతి చేశారు.
ప్రజల కు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజకుమారి సూచిం చారు.
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఘంటసాల పాటలు మధురమని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పాకాల కొండయ్య అన్నారు.
తెలుగుగంగ ప్రధాన కాల్వలో నీరు నిలిపిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని పేరూరు గ్రామంల ప్రాధమిక పాఠశాల ఆవరణలోని ఒకే గదిలో రెండు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాఉ. చిన్న గదిలో వెదురు తడికెను అడ్డుగా పెట్టి ఓ వైపు 1వ కేంద్రం, మరో వైపు 2వ కేంద్రం ఏర్పాటు చేయడంతో చిన్నారులు కూర్చోవడానికి ఆహారం తినడానికి ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలో 16వేల ఎకరాలలో రైతులు జెజి11(ఎర్రవి), పులిగి(తెల్లవి) శనగను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, పచ్చపురుగు బెడద లేకపోవడంతో ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి, అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు.
సంక్షేమం.. అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళలాంటివని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.
స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు శనివారం వీడ్కోలు పలికారు.