• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

పరామర్శనా.. బల ప్రదర్శనా..?

పరామర్శనా.. బల ప్రదర్శనా..?

దళిత మహిళ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చావా? లేక బలప్రదర్శనకు వచ్చావా? అంటూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

80వ స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పోలీస్‌ కవాతు రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిశీలించారు.

హోరెత్తిన దేశభక్తి నినాదాలు

హోరెత్తిన దేశభక్తి నినాదాలు

80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నంద్యాల పట్టణంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఎన్నికల హామీలేమయ్యాయి?

ఎన్నికల హామీలేమయ్యాయి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు.

వైసీపీ నేతల అరాచకం.. మాజీ ఎమ్మెల్యే కాటసాని సహా పలువురిపై కేసులు నమోదు..

వైసీపీ నేతల అరాచకం.. మాజీ ఎమ్మెల్యే కాటసాని సహా పలువురిపై కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు.

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు.

వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్

వైసీపీ నేతల అరాచకాలన్నీ బయటకు తీస్తా.. టీడీపీ కార్యకర్త చివరి వీడియో వైరల్

కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.

ప్రామాణికత ఏమిటి ?

ప్రామాణికత ఏమిటి ?

ప్రతి యేటా స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు.

పరామర్శా...బల ప్రదర్శనా?

పరామర్శా...బల ప్రదర్శనా?

మాజీ సీఎం జగన్‌ వచ్చింది ఆలూరు వైపీసీ ఎమ్మెల్యే బి. విరూపాక్షిని పరామర్శించడం కోసం. అయితే.. రాజకీయ హంగామా.. నాలుగు గంటలకు పైగా హైడ్రామా నడిచింది.

నీటి సరఫరాను మెరుగుపరచాలి

నీటి సరఫరాను మెరుగుపరచాలి

నగరంలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపరచాలని, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఫిర్యాదులను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి