రైతుల జీవనాడి ఎస్సార్బీసీ వెంట చెత్తాచెదారం పడేస్తున్నారు. దీంతో ఈ చెత్త అంతా కాలువలోకి, అనంతరం అవుకు రిజర్వాయర్కు చేరుతోంది
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్చార్జి కార్పొరేషన్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ అన్నారు.
జలవనరుల సంరక్షణ, అభివృద్ధి నీటి వనరుల సామర్థ్య వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు.
ప్రభుత్వం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్, స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, ప్రతి పిటీషన్కు ఎండార్స్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించే ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రచురిం చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను భారీ స్థాయిలో పెంచేందుకు చేపడుతున్న ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
సమస్యల పరిష్కారం కో సం వచ్చే ఫిర్యాదిదారులతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చరాదని, చట్ట పరిధిలో వారి సమస్యలకు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు.