• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు.

అన్నదాన పథకాలకు విరాళాలు

అన్నదాన పథకాలకు విరాళాలు

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి భక్తులు బుధవారం విరాళం ఇచ్చారు.

లబ్ధిదారుల ముంగిటికే ఎన్టీఆర్‌ భరోసా

లబ్ధిదారుల ముంగిటికే ఎన్టీఆర్‌ భరోసా

లబ్ధిదారుల ముంగిటికే వచ్చి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నివర్గాల మన్ననలు పొందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

పెళ్లింట విషాదం!

పెళ్లింట విషాదం!

అంతవరకూ సంతోషంగా జరిగిన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య గడిపిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. బావమరిది పెళ్లిలో ఉత్సాహంగా గడిపిన ఇద్దరు బావలు మృతి చెందడంతో పెళ్లింట పెను విషాదం అలుముకుంది

‘ఉస్మానియా’లో జిల్లా ఆవిర్భావ దినోత్సవం

‘ఉస్మానియా’లో జిల్లా ఆవిర్భావ దినోత్సవం

:స్థానిక ఉస్మానియా కళాశా లలో కర్నూలు జిల్లా 168వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమా నికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సమీయుద్దీన్‌ ముజమ్మిల్‌ అధ్యక్షతన వహించారు.

విద్యా హక్కు కోసం పోరాటం

విద్యా హక్కు కోసం పోరాటం

విద్యాహక్కు పరిరక్షణ కోసం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని టీజీఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర స్థాయి నాలుగు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.

కురువని మేఘం

కురువని మేఘం

ఆకాశంలో మేఘాల హడావిడి తప్ప నేల మీద చినుకు రాలడం లేదు. దాదాపు ఇరవై రోజులకు పైగా ఇదే పరిస్థితి.

డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయండి: కలెక్టర్‌

డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయండి: కలెక్టర్‌

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌’) డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆదేశించారు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ వేటుకూరి ఏవీఎస్‌ సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు.

అభివృద్ధి చేస్తున్నాం

అభివృద్ధి చేస్తున్నాం

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వాణిజ్యశాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి