• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

డ్రోన్లతో నేరాల నియంత్రణ

డ్రోన్లతో నేరాల నియంత్రణ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్‌ పెట్రోలింగ్‌ ప్రారంభించనున్నట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు షోకాజ్‌

ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు షోకాజ్‌

ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌ ఏ సిరి డిపో మేనేజర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

శ్రీమఠం హుండీ లెక్కింపు

శ్రీమఠం హుండీ లెక్కింపు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీని మంగళవారం లెక్కించారు. ఆదాయం రూ.3,08,37,571 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ తెలిపారు.

పవర్‌ గ్రిడ్‌ అధికారుల దౌర్జన్యం

పవర్‌ గ్రిడ్‌ అధికారుల దౌర్జన్యం

పవర్‌గ్రిడ్‌ అధికారులు తమపై దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. తమ అనుమతి లేకుండా విద్యుత్‌ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తూ, పంటలను తొక్కేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

 డోన్‌లో వరుస దొంగతనాలు

డోన్‌లో వరుస దొంగతనాలు

పట్టణంలో తరుచూ దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతోప్రరజలు బెంబేలెత్తుతున్నారు. రైల్వే జంక్షన్‌ కావడంతో నిత్యం రైళ్ల రాకోకలు అధికంగా ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులు డోన్‌కు వచ్చి చోరీలకు పాల్పడే అవకాశం ఉంది.

కూలీల వలసబాట..

కూలీల వలసబాట..

మండల కేంద్రం నుంచి గుంటూరు జిల్లాకు సోమవారం రాత్రి సుమారు వందమంది కూలీలు వలస వెళ్లారు. బస్సులో నంద్యాలకు చేరుకునరి అక్కడినుంచి రైలులో గుంటూరుకు వలస వెళుతున్నట్లు కూలీలు తెలిపారు.

గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్టు

గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్టు

పట్టణ శివారులోని బనగానపల్లె రహదారిలో ఉన్న జగనన్న కాలనీ సమీపంలో సోమవారం సాయంత్రం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

జీడీడీపీలో 15వ స్థానం

జీడీడీపీలో 15వ స్థానం

జీడీడీపీలో 15వ స్థానం

భృంగి వాహనంపై ఆదిదంపతులు

భృంగి వాహనంపై ఆదిదంపతులు

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

వెట్టిచాకిరి వ్యవస్థను నిర్మూలించాలి

వెట్టిచాకిరి వ్యవస్థను నిర్మూలించాలి

వెట్టిచాకిరి దురాచా రాన్ని రూపుమాపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి