• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

కఠోర సాధనతో ఉత్తమ ఫలితాలు

కఠోర సాధనతో ఉత్తమ ఫలితాలు

క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో కఠోర సాధన చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్‌ అన్నారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.

అంబరాన్నంటిన సంబరాలు

అంబరాన్నంటిన సంబరాలు

అమరావతి బిల్లు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం కూటమి శ్రేణుల సంబరాలు అంబరా న్నంటాయి.

సానుకూలంగా ప్రజాభిప్రాయం పెంచండి

సానుకూలంగా ప్రజాభిప్రాయం పెంచండి

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పేదల కళ్లలో వెలుగు ఎన్టీఆర్‌ భరోసా

పేదల కళ్లలో వెలుగు ఎన్టీఆర్‌ భరోసా

ఎన్టీఆర్‌ భరోసా పింఛనతో పేదల కళ్లలో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

చేసేతల భివృద్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం పట్టణంలోని పడకండ్ల గ్రామంలో పింఛన్‌ పంపిణీని ప్రారంభించారు. అనంతరం వీవర్స్‌ కాలనీలో చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు.

బీజేపీకి పతనం తప్పదు

బీజేపీకి పతనం తప్పదు

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లేబర్‌ కోడ్ల అమలుతో దేశంలో బీజేపీ పతనం తప్పదని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

పేదలందరికీ ఇంటి పట్టాలు ఇస్తాం

పేదలందరికీ ఇంటి పట్టాలు ఇస్తాం

పట్టణంలో నిరుపేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ సమీపంలోని అవుకు మెట్ట ప్రాంతంలోని ఎస్సార్బీసీ కాలనీవద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను మంత్రి ప్రారంభించారు.

ఆరు బయటే సమావేశం

ఆరు బయటే సమావేశం

మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో పొదుపు భవనం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేటి నుంచి జేఈఈ ఫేజ్‌-2 పరీక్షలు

నేటి నుంచి జేఈఈ ఫేజ్‌-2 పరీక్షలు

: 2026-27 బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు జేఈఈ-మెయిన్స్‌ పేపర్‌-1 పరీక్షలు ఈ నెల 2, 4, 5, 6, 7 తేదీల్లో జరగనున్నాయి. అలాగే బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో చేరేందుకు పేపర్‌-2 పరీక్ష 7వ తేదీన నిర్వహిస్తారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి