• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

వేగం పెంచండి!

వేగం పెంచండి!

రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న టాటా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ను కోరారు.

దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌పై ప్రభుత్వం ఆరా

దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌పై ప్రభుత్వం ఆరా

దుర్గగుడి సెక్యూరిటీ టెండర్‌ను దక్కించుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ నేత సంస్థపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఆ సంస్థ నిర్వాహకులు బెదిరింపులు, దౌర్జన్యాలతో అడ్డగోలుగా పలు ఆలయాల్లో సెక్యూరిటీ టెండర్లను దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అధన..పు వృథా

అధన..పు వృథా

వెస్ట్‌ బైపాస్‌ వెంబడి ల్యాంకో పవర్‌ ప్రాజెక్టుకు చెందిన ట్రాన్స్‌మిషన్‌ హైటెన్షన్‌ లైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుల వ్యవహారం తికమకగా సాగుతోంది. ఈ పనుల వల్ల విద్యుత అంతరాయం ఏర్పడుతోందని, అత్యవసర పునరుద్ధరణ టవర్ల పేరుతో రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌)కు సాంకేతిక అనుభవం లేకపోవటంతో రూ.2.50 కోట్లతో అయ్యే పనులను రూ.5 కోట్లకు పెంచి చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాగునీరే కీలకం

తాగునీరే కీలకం

గత రెండు విడతలుగా రసాభాసగా సాగిన జిల్లా పరిషత స్టాండింగ్‌ కమిటీ, బడ్జెట్‌ సర్వసభ్య సమావేశాలు గురువారం ప్రశాంత వాతావరణం మధ్య జరిగాయి. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని జడ్పీటీసీ సభ్యులు కోరారు.

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన విచారణ ముగిసింది. లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఈడీ అధికారులు విజయసాయిని దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.

జగన్.. నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం: మంత్రి గొట్టిపాటి

జగన్.. నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం: మంత్రి గొట్టిపాటి

మాజీ సీఎం జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని చోరీ చేసిన జగన్.. క్రెడిట్ చోరీ గురించి మాట్లాడితే జనం నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం

జనసేన నేతలతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారికి దిశానిర్దేశం చేశారు. జనసేనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించనుంది ఈడీ.

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు బిగ్ రిలీఫ్

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు బిగ్ రిలీఫ్

ఏపీలో దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు బిగ్ రిలీఫ్ దక్కింది. రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి