• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసనమండలిలో మాట్లాడుతున్న సమయంలోనే ఆయన స్వల్పంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందజేశారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం...హాజరుకానున్న సీఎం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం...హాజరుకానున్న సీఎం

విజయవాడలో ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా

ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా

ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 16వ శాసనసభ ఐదో సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన

13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన

ఏపీలో 13ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను నిషేధించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని సీఎం అన్నారు.

ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్

ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ.. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు.

హృదయపూర్వక అభినంద‌న‌లు చిట్టిత‌ల్లులు: మంత్రి లోకేశ్

హృదయపూర్వక అభినంద‌న‌లు చిట్టిత‌ల్లులు: మంత్రి లోకేశ్

తిరుపతి జిల్లాలోని వెంకటగిరి జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్ విద్యార్థుల నిజాయితీ అభినందనీయమని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.

బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం సంతోషకరం: మంత్రి లోకేశ్

బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం సంతోషకరం: మంత్రి లోకేశ్

పూర్తి ఆరోగ్యంతో శాసనమండలికి వచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.

‘మీకు రోజూ అలవాటుగా మారింది’.. వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం

‘మీకు రోజూ అలవాటుగా మారింది’.. వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం

ఏపీ శాసనమండలిలో మరోసారి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.

పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి నాదెండ్ల మనోహర్

పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టామని ఏపీ శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లెపండుగ 1 కింద 4 వేల కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి