ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు చైర్మన్తో పాటు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గిస్తే కొరతను అధిగమించవచ్చని విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ వెల్లడించారు.
మాజీ సీఎం జగన్పై వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశాల్లో జగన్ అన్నీ అసత్యాలే చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు.
గుడివాడలో బెట్టింగ్లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా అవసరమని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాల్లో అక్రమాలు, లంచాల ఆరోపణలపై సోదాలు జరుగుతున్నాయి.
గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని, రొయ్యల రైతులు పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అమెరికా మార్కెట్లో త్వరలో రొయ్యల డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ మాజీ ఎంపీపై ఆరోపణలు వచ్చాయి.
నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలకు పాఠశాలలో వంట ఏజెన్సీ సంస్థ నాసిరకం భోజనం వడ్డించింది. దీంతో ఆగ్రహించిన బాలలు.. ఆ భోజనాన్ని డస్ట్ బిన్లో పడేశారు.