• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్

తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజయవంతంగా ముందుకు సాగాలంటూ సీఎం ట్వీట్ చేశారు.

పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం:  సీఎం చంద్రబాబు

పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం: సీఎం చంద్రబాబు

పోలవరం నిర్వాసితులకు పారదర్శకంగా చెల్లింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.

నిందితులను కాపాడేందుకేనా ఈ డ్రామా.. జగన్‌పై మంత్రి ఫైర్

నిందితులను కాపాడేందుకేనా ఈ డ్రామా.. జగన్‌పై మంత్రి ఫైర్

సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్‌మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైనే నిందలు వేయడం రాజకీయ సంస్కృతా అని జగన్‌ను నిలదీశారు.

మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం: సీఎం చంద్రబాబు

మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం: సీఎం చంద్రబాబు

ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు

మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు.

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. 50 శాతం రాయితీ

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. 50 శాతం రాయితీ

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

PMAY గ్రామీణ్ 2.0 పథకంలో నిర్మించే ఇళ్ల యూనిట్ ధర ఖరారు

PMAY గ్రామీణ్ 2.0 పథకంలో నిర్మించే ఇళ్ల యూనిట్ ధర ఖరారు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను ఖరారు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలను మంజూరు చేయాలని నిర్ణయించారు.

ఒక మనిషి త్యాగం ఒక జాతి గౌరవం.. ఒక రాష్ట్రం: మంత్రి లోకేశ్

ఒక మనిషి త్యాగం ఒక జాతి గౌరవం.. ఒక రాష్ట్రం: మంత్రి లోకేశ్

అమరావతిలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి