• Home » Andhra Pradesh » Kadapa

కడప

AP Government: యూరియాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. సీఎస్ కీలక ఆదేశాలు

AP Government: యూరియాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. సీఎస్ కీలక ఆదేశాలు

యూరియా కొరత రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఖరీఫ్ కంటే ఎక్కువగా ఎరువుల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది.

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరుగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ తెలిపారు.

ఎరువుల దుకాణాలు తనిఖీ

ఎరువుల దుకాణాలు తనిఖీ

మండల కేంద్రమైన చాపాడులోని ఎరువుల దుకాణాలను మైదుకూరు ఏడీఏ క్రిష్ణమూర్తి, ఏవో పద్మలత మంగళవారం తనిఖీ చేశారు.

మున్నెల్లి రాజుపాలెంలో పరిశుభ్రతకు చర్యలు

మున్నెల్లి రాజుపాలెంలో పరిశుభ్రతకు చర్యలు

మండల పరిధిలోని మున్నెల్లి రాజు పాలెం గ్రామం లోవైద్యాఽ దికారి వినీతకుమార్‌రా జు ఆధ్వర్యంల్వో వైద్యసి బ్బంది గ్రామంలో పర్య టించి పరిశుభ్రతపై చర్య లు చేపట్టారు.

చెత్త ఇలా.. మరి చర్యలెక్కడ..?

చెత్త ఇలా.. మరి చర్యలెక్కడ..?

గ్రామీణ ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన కలిగిస్తున్నా పట్టించుకునేవారులేరు.

టమోటా కోసం చెరువులో నీరు వృఽథా

టమోటా కోసం చెరువులో నీరు వృఽథా

చెరువు భూమిని ఆక్రమించి అందులో సాగు చేసిన టమోట సాగును రక్షించుకునేందుకు చెరువు తూమును తొలగించి నీటిని వదిలేసినట్లు రెవెన్యూ అధి కారులకు ఫిర్యాదు అందింది.

పారిశుధ్య పనులపై శ్రద్ద వహించండి : డీపీఓ

పారిశుధ్య పనులపై శ్రద్ద వహించండి : డీపీఓ

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనుల నిర్వహణపై శ్రద్ద వహించాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

వేధిస్తున్న సిబ్బంది కొరత

మండలంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మండలంలో సుమారు ఏడు వేల వ్యవసాయ కనెక్షన్లు, 16 వేల దాకా గృహ విని యోగ కనెక్షన్లు ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందించలేక పోతున్నారు. అంతేకాకుండా సిబ్బం ది కొరతతో పలు అంతరాయాలు ఏర్పడుతున్నా యి.

Viveka murder case: వివేకా హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ..

Viveka murder case: వివేకా హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ..

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

యూరియా కొరత రాకుండా చూడండి : ఆర్డీవో

యూరియా కొరత రాకుండా చూడండి : ఆర్డీవో

మండలంలోని రైతులకు యూరి యా కొరత రాకుండా చూడాలని వ్యవ సాయాధికారులను జమ్మలమడుగు ఆర్డీ వో సాయిశ్రీ ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి