Home » Andhra Pradesh » Kadapa
జమ్మలమడుగులో మంగళవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
అలగనూరు రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులను వెంటనే చేపట్టేందుకు నిధులను మంజూరు చేయా లని రాష్ట్ర మంత్రి నారా లోకేశకు మైదుకూరు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్యాదవ్ వినతి పత్రం అందజే శారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్భాటాల కోసం అనవసర ఖర్చులతో లక్షలాది రూపాయలు నిరు పయోగం చేసింది.
యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయినా తన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల సొంత నియోజకవర్గంలో ఆయన ప్రవర్తించిన తీరుపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.
స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ తెలుగుగంగ నీటికి పూజలు చేసి కన్నెలవాగు చెరువుకు వదిలారు.
పోరుమామిళ్ల రోడ్డు విస్తరణ పనులు ముందుకు మూడు అడుగులు, వెనక్కి ఏడడుగులు అన్నట్లు తయా రైంది.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు పది సార్లు ఆలోచించాలని నెటిజన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బ తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెటిజన్లకు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
అన్ని రంగాల్లో విశిష్టత కలిగిన ప్రొద్దుటూరు జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ముద్దిరెడ్డిపల్లె సమీపం లో చేస్తున్న క్వారీ తవ్వకాలను సో మవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.