Home » Andhra Pradesh » Kadapa
మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ అధ్యక్షతన చిన్నర్సుపల్లె గ్రామం రైతు రవీంద్ర శ్రీరామ గ్రూప్కు 80 శాతం రాయితీతో క్రిసాన డ్రోన్లను అందించారు.
సైబర్ నేరాలపై ఎస్ ఐ రామకృష్ణ మంగళవారం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య ఒక్కటే మార్గమని ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు అన్నారు.
కడప సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ప్రొద్దుటూరు డివిజన్లోని అన్ని రైతు సేవాకేంద్రాలలో ఖరీఫ్ సీజన్కు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతినెలా మూడవ శనివారం నిర్వహిస్తు న్నా కొన్ని చోట్ల అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఓబుళాపురం-వరికుంట్ల రోడ్డు అస్తవ్యస్తం గా మారింది. కొద్దిపాటి వర్షం వచ్చినా రోడ్డుపై నీరు నిలిచి కుంటను తల పిస్తోంది.
కడప జిల్లా సున్నపురాళ్ల పల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.
మెగా రక్తదాన వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి కడప జి ల్లా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాల ఆవరణంలో జేబీవీఎస్, ఎనఎ్సఎ్స యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.