Home » Andhra Pradesh » Guntur
పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైద్యుడి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ గోపి చనిపోయారు.
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రిలో గోపి డాక్టర్గా అతని భార్య శంకర కుమారి నర్సుగా పని చేస్తున్నారు. వారికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది. అయితే..
కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పని చేయాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేశ్ చూసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు.
ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన మరికొన్ని ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) చర్యలు చేపట్టింది.
భారతీయ సంస్కృతిలోనూ, ధర్మ పరిరక్షణలోనూ అత్యంత విశిష్ఠమైన పర్వదినం శ్రీరామ నవమి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలతో పాటు, అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.
మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, మంత్రులు స్పందించారు.
ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ యుద్ధంపై ఏపీ క్యాబినెట్ నేడు చర్చించనుంది. యుద్ధం కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలపై పడుతున్న ప్రభావాన్ని శాఖల వారీగా చర్చించనున్నారు.
రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకేచోట ఉండేలా సెక్రటేరియట్కు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు.