• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

Jagan Property Dispute: జగన్ ఆస్తుల వివాదంలో ఊహించని మలుపు

Jagan Property Dispute: జగన్ ఆస్తుల వివాదంలో ఊహించని మలుపు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.

Rain Alert On AP: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు

Rain Alert On AP: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Fake Liquor Scam నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

Fake Liquor Scam నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ చాటింగ్ మంగళవారం లీక్ అయింది.

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

ఏపీలో జగన్‌ పార్టీ అంతా క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

AP High Court ON Police: ఏపీ పోలీస్ శాఖ ఇలాగేనా.. హైకోర్టు ప్రశ్నల వర్షం

AP High Court ON Police: ఏపీ పోలీస్ శాఖ ఇలాగేనా.. హైకోర్టు ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.

Chandrababu Meets MODI: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Chandrababu Meets MODI: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

AP Government on Revenue Sources: ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

AP Government on Revenue Sources: ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

CM Chandrababu On Delhi: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

CM Chandrababu On Delhi: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

AP Police Notices to Sakshi Media: సాక్షికి ఏపీ పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..

AP Police Notices to Sakshi Media: సాక్షికి ఏపీ పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..

అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలు వండి వార్చిన జగన్ మీడియా సంస్థ సాక్షి.

Minister Kandula Durgesh ON AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Minister Kandula Durgesh ON AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి