• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

చంద్రబాబు జన్మదినం.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందజేసిన భువనేశ్వరి

చంద్రబాబు జన్మదినం.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందజేసిన భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం రేపు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు ఆయన సతీమణి భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.

విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన పరంగా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల పరిపాలన, జిల్లా స్థాయి పాలనలో ప్రభావం చూపనున్నాయి.

స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ

స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ

ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు జగన్ తెర తొలగిందని విమర్శించారు. బీజేపీతో ఆయన పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతరేకించిన తీరును ఆయన తప్పుపట్టారు.

నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్‌కు నష్టమే అంటూ వ్యాఖ్య

ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్‌కు నష్టమే అంటూ వ్యాఖ్య

డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వారి నిర్ణయంతో దక్షిణ భారత్, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి