• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. జగన్‌పై మంత్రి సవిత ధ్వజం

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. జగన్‌పై మంత్రి సవిత ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు వస్తే జాబు... జగనొస్తే చావేనని విమర్శించారు.

తెలుగు సినీ రంగానికి కృష్ణ సేవలు చిరస్మరణీయం: లోకేశ్

తెలుగు సినీ రంగానికి కృష్ణ సేవలు చిరస్మరణీయం: లోకేశ్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను స్మరించుకున్నారు.

అజిత్ తల్లి మోహిని మణి మృతి..  పవన్ కల్యాణ్ సంతాపం

అజిత్ తల్లి మోహిని మణి మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం

రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

క్రీడల్లో నిజాయతీగా ఆడినవారికి ఉద్యోగాలొస్తాయనడానికి మేమే నిదర్శనం: ఉపాధ్యాయులు

క్రీడల్లో నిజాయతీగా ఆడినవారికి ఉద్యోగాలొస్తాయనడానికి మేమే నిదర్శనం: ఉపాధ్యాయులు

మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ డీఎస్సీ నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాలను వారు ఖండించారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి..

సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి..

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఎక్స్ వేదికగా చంద్రబాబు కొనియాడారు.

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక కార్యక్రమాలు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక కార్యక్రమాలు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి సంధ్యారాణి సాలూరులో పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఖరీఫ్-2026 సీజన్‌కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీని ప్రారంభించారు.

DSC నిర్వహణపై ఆరోపణలు అవాస్తవం: కోన శశిధర్

DSC నిర్వహణపై ఆరోపణలు అవాస్తవం: కోన శశిధర్

డీఎస్సీ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టామని తెలిపారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు.

వైఎస్ వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉంది: సీఎం చంద్రబాబు

వైఎస్ వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉంది: సీఎం చంద్రబాబు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి