• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

రాజమండ్రిలో పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు..

రాజమండ్రిలో పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు..

మూడు రోజుల కిందట రాజమండ్రి పరిధి సీతానగరం మండల పరిసరాల్లోకి పెద్ద పులి ప్రవేశించింది. ఆదివారం నాటికి తొర్రేడు చేరుకుని మూడు పశువులను చంపేసింది. అధికారుల సమాచారం మేరకు..

పద్దు పొడుపు!

పద్దు పొడుపు!

నిర్మలమ్మ పద్దు మురిపించింది..ఉమ్మడి జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసేలా పలు ప్రోత్సాహకాలతో మెప్పించింది.

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్.. ఓఎన్జీసీ నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద పైపు లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడం కలకలం రేపుతోంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్ సమీప ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

130  స్కూల్‌ ఆటోల సీజ్‌

130 స్కూల్‌ ఆటోల సీజ్‌

కాకినాడ క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ పిల్లలను తీసుకెళ్లే ఆటోలపై కాకినాడ జిల్లా పోలీసులు శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ జి.బిందుమాధవ్‌

సీతానగరంలో పెద్దపులి కలకలం

సీతానగరంలో పెద్దపులి కలకలం

సీతానగరం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీతానగరం మండలంలోని చినకొండేపూడి, పెదకొండేపూడి చీపురుపల్లి పంటభూముల్లో పెద్ద పులి సంచరిస్తోందని ఫారెస్ట్‌ అధికారులకు

కుక్కలకు మాత్రమే!

కుక్కలకు మాత్రమే!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ముని సిపాలిటీల్లో వీధికుక్కలకు ఫీడింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

అడుగడుగునా.. నారాజనం!

అడుగడుగునా.. నారాజనం!

మంత్రి నారా లోకేశ్‌ పర్యటనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టా రు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్ట డంతో అడుగడుగునా పూల స్వాగతం పలికారు.

లోకేశ్‌.. జోష్‌!

లోకేశ్‌.. జోష్‌!

జేఎన్టీయూకే, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం కాకినాడలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం విమానశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జేఎన్టీయూకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక ప్రజాప్రతినిధు

కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

కడియం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు జరిగిన సోదాల్లో రూ.1,82,210 అకౌంట్‌ లేని సొమ్ము ను గుర్తించారు. రెండో రోజు శుక్రవారం రిజిస్ట్రేషన్‌ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ర్టార్‌



తాజా వార్తలు

మరిన్ని చదవండి