కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రత్తిపాడు మండలం తాడువాయి–బౌరువాక గ్రామాల మధ్య ఉన్న అడవి ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్ప్లానింగ్)లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ విభాగాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టా
రాజవొమ్మంగి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మారేడుబాక పంచాయతీ జి.శరభవరం గ్రామ శివారులో ఆవుదూడపై పులి దాడి చేసింది. మెడ భాగంలో గాయపరచడంతో ఆవుదూడ
సామర్లకోట, మార్చి 10 (ఆం ధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకు న్నారు. దివ్యాంగురాలికి అండగా నిలిచారు. ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్యశ్రీఫైర్వర్క్స్ బాణ సంచా దుకాణంలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో మృ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలేశ్వరంలో గేదె, దూడలపై పెద్దపులి దాడి చేసింది.
అనపర్తి/మండపేట/కాకినాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : కోడిగుడ్డు ధర పడిపోయింది. ఇజ్రాయెల్ (పశ్చిమాసియా), ఇరాన్ - అమెరికా యుద్ధం దెబ్బకు గుడ్డు ఎగుమతులకు బ్రేక్ పడింది.ఈ క్రమంలో గుడ్ల నిల్వలు పెరిగి రేటు సగానికి తగ్గింది. నిన్న మెన్నటి వరకు రికార్డు సృష్టించిన గుడ్డు ధర నేడు రైతు కళ్లల్లో కన్నీ
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది.విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1) సీ ప్రకారం పేద వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలి.ఈ మేర కు అర్హుల నుంచి మంగళవారం వరకూ దరఖాస్తులు స్వీకరించి లాటరీ తీస్తారు.
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమంలో కాకినాడ జిల్లా ప్రగతి పథంలో ఉందనీ, ఈఏడాది స్వయం సహాయక సంఘాలకు రూ.1460 కోట్లు రు
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.