• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

Bhogi Celebrations: భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ

Bhogi Celebrations: భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.

Sankranti: పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి

Sankranti: పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి

సంక్రాంతి పండగ శోభతో అటు పల్లెలు.. ఇటు పట్టణాలు కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. నేడు భోగి సందర్భంగా.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు.. పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది.

చౌకడిపోల్లో కనిపించని కందిపప్పు

చౌకడిపోల్లో కనిపించని కందిపప్పు

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పు పంపిణీ ని ప్రభుత్వం పూర్తిగా మానుకుంది. కనీసం ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ నెల అయిన జనవరిలో కూడా పీడీఎస్‌ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ జరగకపోవడంతో చౌకడిపోల్లో ఏదీ కందిపప్పు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సంక్రాంతి సంబరాలకు సత్యదేవుడి సన్నిధి ముస్తాబు

సంక్రాంతి సంబరాలకు సత్యదేవుడి సన్నిధి ముస్తాబు

అన్నవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి సంక్రాంతి సంబరాలకు ముస్తాబైంది. బుధవా రం ఉదయం 5.30కి తపోవనం స

మూలాలు మరవద్దు

మూలాలు మరవద్దు

కొవ్వూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మన తల్లిదండ్రుల్లానే మన మూలాలను ఎవ్వరూ మ ర్చిపోరాదని నేషనల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు చందు మొండేటి అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరులో మంగళవారం విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యుడు, డైరెక్టర్‌ చందు దంపతు

పర్యాటకాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

పర్యాటకాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

ఆత్రేయపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజంశాఖ భాగస్వామ్యంతో నిర్వహించిన ఆత్రేయపురం ఉత్సవ్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. 3 రోజులపాటు నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు సహా స్విమ్మింగ్‌, రంగవల్లులు,

CM Chandrababu: కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

CM Chandrababu: కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై సమీక్ష జరిపిన సీఎం.. సర్వం కోల్పోయిన తండావాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

‘తూర్పు’ దూకుడు

‘తూర్పు’ దూకుడు

ప్రభుత్వ పథకాలు అమలులోనూ, లక్ష్యాలు సాధించడంలో జిల్లా పలు రంగాల్లో ముందు ఉంది. ప్రజలకు అవగాహన పరచడంలోనూ, వారికి సంతృప్తి కలిగించడంలో ఘనమైన స్థా నాలు జిల్లాకు దక్కాయి. ఈనెల 12వ తేదీ వర కూ కూడా రియల్‌ టైమ్‌ గవర్నెస్‌ ద్వారా ఐవీ ఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన ప్రజల సంతృప్తి, అసంతృప్తి స్థాయిల వివరాలను ప్రభుత్వం ప్రక టించింది.

‘బరి’తెగించేశారు!

‘బరి’తెగించేశారు!

సంక్రాంతి సమీపించడంతో ఉమ్మడి జిల్లా లో భారీఎత్తున కోడిపందేలకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎక్కడికక్కడ మండలాల్లో గ్రామాల వారీగా బరులు, గుండాటలకు నేతల ఆదేశాల తో దళారులు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.

హైలెస్సో.. హైలెస్సా!

హైలెస్సో.. హైలెస్సా!

సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవ్‌, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం-తాడిపూడి వంతె న నుంచి ఉచ్చిలి వరకూ సెంట్రల్‌ డెల్టా ప్రధాన కాలువలో కిలోమీటరు పరిధిలో ఈ డ్రాగన్‌ పడవ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి