• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

పెట్టుబడుల..దా..ఊస్‌!

పెట్టుబడుల..దా..ఊస్‌!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పారిశ్రామి కం గా, పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శర వేగంగా అడుగులు వేస్తోంది.

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

కాకినాడలోని పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా పడటంతో నీరంతా కలుషితంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..

గోదారి..మారుతుందోచ్‌!

గోదారి..మారుతుందోచ్‌!

గోదావరి ఏటిగట్లు పటిష్టం చేయడంతో పాటు బీటీ రోడ్లుగా నిర్మించనున్నారు.

తీసుకో‘మనీ’!

తీసుకో‘మనీ’!

ఉమ్మడి జిల్లాల్లో వివిధ బ్యాంకుల్లో జనం డబ్బు కోట్లలో మూలుగుతోంది. పదే ళ్లకుపైగా ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదు..ఇలా పేరుకుపోయిన డబ్బు రూ.224.68 కోట్లు.

మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత

మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత

కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. మహిళా కానిస్టేబుల్ జయశాంతి దానిని క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

78 బస్సులపై కేసులు

78 బస్సులపై కేసులు

సంక్రాంతి పండుగ రోజుల్లో టికెట్ల ధరలు పెంచిన 78 ట్రావె ల్‌ బస్సులపై కేసులు నమోదుచేసి రూ. 7.80 లక్షల అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో 160 అర్జీలు

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో 160 అర్జీలు

ప్రజాసంతృప్తే సేవల్లో నాణ్యతకు గీటు రాయని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొ న్నారు.

ఉత్తకోతలేనా...

ఉత్తకోతలేనా...

river cuttins



తాజా వార్తలు

మరిన్ని చదవండి