ఒకటి కాదు రెండు కాదు కాదు..ఏకంగా రూ.350 కోట్లు.. గత ప్రభుత్వ హయాం లో ఉమ్మడి జిల్లాలో కొందరు వైసీపీ నేతలు కొల్లగొట్టేసిన పోలవరం మట్టి విలువ ఇది..
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర అదుపుతప్పి ప్రైవేటు బస్సు ఇవాళ(సోమవారం) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 16మంది ప్రయాణికులు ఉన్నారు.
రాజమహేంద్రవరంలో ఇద్దరు చిన్నపిల్లలు కిడ్నాప్కు గురైనట్టు కలకలం రేగింది.
పవిత్రకార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి హంస వాహనంపై కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవుడి కోనేటిలో విహరించారు.
ఈ ఖరీఫ్ సీజన్లో రైతులను మొంథా తుఫాన్ దెబ్బతీసింది. ప్రభుత్వం ఇటీవల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తుఫాన్ వల్ల ఇబ్బంది ఏర్పడింది.
స్వాతంత్రం.. స్వేచ్ఛ.. రెండిటికీ మధ్య యోజనాల వ్యత్యా సం ఉందని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యమని ఛిద్రమ వుతున్న బాలికలు/అమ్మాయి ల జీవితాలు రుజువు చేస్తున్నాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.
ఆనందంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు.. పలకరిస్తారు.. కానీ కష్టంలో ఉన్నమంటే మాత్రం అందరూ దూరమైపోతారు..
మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇం తా కాదు.. తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపో యినా.. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు జరిగిన నష్టమే ఎక్కువ.
చూడు..దేవుడా ఎంత పని జరిగిందో.. నిన్ను చూద్దామని వస్తే.. నీ దగ్గరికే తీసుకెళ్లిపో యావు.. ఎవరిది తప్పయినా.. ఎవరిది నిర్లక్ష్యమైనా ఏమీ చేయలేని పరిస్థితి..