మారేడుమిల్లి, పిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం విద్యార్థులు ఇడ్లీ, శెనగపిండి చెట్నీని అల్పాహారంగా తీసుకున్నారు. కొద్దిసేపటికి
వీఆర్పురం, ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): పోచవరం విహారయాత్ర బోట్ పాయింట్ దగ్గర మొసలి కల కలం రేపింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బోట్ పా
పొగాకు రైతులకు భారీ ఊరట లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు పండి స్తున్నారు. తరాల నుంచీ ఈ సాగులో ఉన్న రైతులు
2026 బడ్జెట్లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో తాగునీటి అవసరాల కోసం రూ.840 కోట్లు కేటాయించారన్నారు.
ఫిలిమ్ ట్యూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడామన్నారు.
అమలాపురం టౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీగౌతమ మహర్షి అక్షయపాత్ర ప్రతినిధి స్థానిక మా ర్కెట్లో
అన్నవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కోటితులసిపత్రి పూజ శుక్రవారం ఘనంగా ప్రార ంభమైంది. ఉదయం 8గంటలకు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై స్వామి,అమ్మవార్లను మే ళతాలాల నడుమ వెండి సింహాసనంపై ఆశీ నులు గావించి ప్రధానార్చకు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్ర జ్యోతి): 2027 జూన్ 26 నుంచి జులై 7వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు అందరూ సిద్ధం కా వాలి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. దానికి కొనసాగింపుగా సమీక్ష చేశాం. నియోజ కవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం పరిసర ప్రాంతాల్లో కొన్నిరోజులుగా పులి సంచారం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పులిని బంధించేందుకు అటవీ అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి పెద్దపుల్లి దూరినట్లు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.