• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

కూరలు కారంగా...

కూరలు కారంగా...

కార్తీక మాసం అంటేనే వ్రతాలు, నోములు, వనభోజనా లు.. దీంతో అధిక శాతం మంది శాఖాహారంపైనే ఆధారపడంతోపాటు అధిక వర్షాలు, వరస తుఫా న్‌ల కారణంగా దిగుబడులు తగ్గి ధరలు ఆకాశానంటుతున్నాయి.

ఆర్‌ఎంసీలో నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంవోయూ

ఆర్‌ఎంసీలో నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంవోయూ

జీజీహెచ్‌ (కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రాంకోసా) ప్ర భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుం

జయ జయ.. సత్యదేవా

జయ జయ.. సత్యదేవా

అన్నవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి గురువారం సత్యదీక్షాపరులతో పసుపు

అక్రమ కట్టడాలపై కొరడా!

అక్రమ కట్టడాలపై కొరడా!

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని భవనాలు, అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌-2025) మార్గదర్శకాలను విడుదల చేస్తూ జీవో నెం.225ను మున్సిపల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ బుధవారం జారీ చేసింది. భవనాల యజమాను

పనులు త్వరగా పూర్తి చేయండి

పనులు త్వరగా పూర్తి చేయండి

మోతుగూడెం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌లో బుధవారం విజ యవాడ విద్యుత్‌ సౌదా హైడల్‌ డైరెక్టర్‌, ఇన్‌ చార్జ్‌ డైరెక్టర్‌ ఫైనాన్స్‌ సృజయ్‌ కుమార్‌ పర్యటించారు. కాంప్లెక్స్‌లోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రాన్ని సం దర్శించారు. ఏపీ జెన్కో ప్రతి ష్టాత్మకంగా నిర్మి

గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా

గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా

కాకినాడ క్రైం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చే స్తున్న ఇద్దరు నిందితులను కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.16,71,400 విలువైన 213.28 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. లేలాండ్‌ గూడ్స్‌ వాహనం, స్మార్ట్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్‌హెచ్‌- 16 హైవేపై గంజాయి రవాణా జరుగుతుందని ఎస్పీకి వచ్చిన పక్కా సమాచారంతో ఆయన ఆదేశాల మెరకు పెద్దాపురం ఎస్‌ డీపీవో శ్రీహరిరాజు పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ వైఆ ర్‌కె శ్రీనివాస్‌ తన బృం

మార్మోగిన సత్యదేవ నామస్మరణ

మార్మోగిన సత్యదేవ నామస్మరణ

అన్నవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రత్నగిరి ప్రాంగణం బుధవారం రాత్రి సత్యదేవ నామస్మరణతో మార్మోగింది. జిల్లా నలుమాలల నుంచి వేలాదిగా తరలివచ్చిన దీక్షాపరులతో ఆలయ ప్రాంగణం పసుపుమయంగా మారింది. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూ

కొత్త వంగడాల సాగుతో అధిక దిగుబడులు

కొత్త వంగడాల సాగుతో అధిక దిగుబడులు

రైతులు కొత్త వంగడాలు సాగు ద్వారా ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించుకోవాలని జిల్లా ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్లు చల్లా వెంకటనరసింహరావు, మానుకొండ శ్రీనివాస్‌ సూచించారు. కొంకుదురులో సార్వా కాలంలో పరిశోధనల నిమిత్తం రైతు కమతాల్లో వేసిన ఎంటీయూ-1443, రాగోలు రకాలైన ఆర్‌జీఎల్‌-7030, 7034, 7045, 703 9, 7038 నూతన రకాలను మంగళవారం పరిశీలించి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.

జీవీపీని వంద శాతం తొలగించాలి

జీవీపీని వంద శాతం తొలగించాలి

బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెంట వ్యర్ధ పదార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌మీ నా ఆదేశించారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రస్తుతం ఉన్న గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్లను(జీవీపీ) తక్షణమే తొ లగించాలని, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

విజన్‌ చంద్రుడు!

విజన్‌ చంద్రుడు!

ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పారు.. అధికా రంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు చేసి చూపి స్తున్నారు..



తాజా వార్తలు

మరిన్ని చదవండి