వరి పంటను తొక్కినాశనం చేసిన ఒంటరి ఏనుగు అక్కడే ఉన్న ఓ పాడిఆవును దంతాలతో పొడవగా ఆది తీవ్రంగా గాయపడింది.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆలయ చైర్మన్గా సురేంద్ర బాబు అలియాస్ మణి నాయుడు ఎంపికయ్యారు.ట్రస్టు బోర్డు సభ్యులు బుధవారం ఉదయం ఆలయ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశాక సురేంద్రబాబును చైర్మన్గా ఎన్నుకున్నారు.
చిత్తూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పుంగనూరు నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. నగరి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిర్ణయాన్ని చంద్రబాబు సరిదిద్దుతారని ఆశపడితే తీవ్ర నిరాశకు గురి చేశారంటున్నారు.
అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలవనున్నారు.
తిరుపతిలోని తుడా కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.
జిల్లాకు చెందిన విద్యార్థులు బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో మంత్రులుగా వ్యవహరిస్తూ.. తమ వాగ్ధాటితో అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులపై సోషల్ మీడియా చెడు ప్రభావం పడకుండా ప్రత్యేకంగా రూపొందించిన బిల్లును చిన్మయి ప్రవేశపెట్టారు.
సుధా సోమానీ’ పరిశ్రమలో నైట్రోజన్ ట్యాంకరు ఎలా పేలింది.. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి మండలం వెల్లంపాడులోని ఈ కర్మాగారంలో బుధవారంనాటి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్రయోజనిక్ ప్రొపైన్ ఖాళీ ట్యాంకులో నైట్రోజన్ నింపుతుంటామని పరిశ్రమ నిర్వాహకులు అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.
గూడూరును ప్రత్యేక జిల్లాగా చేయకపోతే పోయారు.. కనీసం నెల్లూరుజిల్లాలో అయినా కలుపుతారని నమ్మిన ప్రజలు దిగ్ర్భాంతికి గురవుతున్నారు. నెల్లూరులో మళ్లీ విలీనం అయినట్టే అని రెండు రోజుల ముందు దాకా బలంగా ప్రచారం కూడా జరిగింది. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను కూడా తిరుపతిలో కలుపుతారని ఆశ పడ్డారు. హఠాత్తుగా కథ ఎందుకు అడ్డం తిరిగిందో అర్థం కాక అందరూ సతమతమవుతున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరుణాకర్ పిట్ట కధలు చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎన్వీయూలో మరోసారి చిరుత సంచారంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఎస్వీయూలోని కోళ్ల గూడుపై చిరుత దాడి చేసింది.