• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

జీడీనెల్లూరులో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 46 ఎకరాల కేటాయింపు

జీడీనెల్లూరులో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 46 ఎకరాల కేటాయింపు

జీడీ నెల్లూరు మండలంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి 46.69 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రగతి పథంలో రెండేళ్లు

ప్రగతి పథంలో రెండేళ్లు

రైతులకు సాగునీరు.. ప్రజలకు తాగునీరు.. గ్రామాల్లో రహదారులు.. అంతర్రాష్ట్ర హైవేలు.. యువతకు ఉపాధి.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.. అర్హులకు సంక్షేమ పథకాలు.. ప్రత్యేక విద్యాసంస్థలు, కొత్తగా ఆసుపత్రుల మంజూరు.. ఇలా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వ పాలన సాగింది. ఇలా అన్నిరకాలుగా రెండేళ్ల పాలనలో (జూన్‌12వ తేదికి రెండేళ్లు) ప్రభుత్వం ప్రత్యేక ముద్ర వేసింది.

ఖనిజ నిక్షేపాలకు విదేశాల్లో విలువ పెంచేందుకు సన్నాహాలు

ఖనిజ నిక్షేపాలకు విదేశాల్లో విలువ పెంచేందుకు సన్నాహాలు

అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె సమీపంలో గురువారం గ్రానైట్‌ క్వారీని పరిశీలించారు.

కూటమి సభకు సర్వం సిద్ధం

కూటమి సభకు సర్వం సిద్ధం

తిరుపతి రూరల్‌ మండలం దామినేడు వద్ద శుక్రవారం నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు గురువారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.సుమారు 20ఎకరాల్లో సభా నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. జర్మన్‌షెడ్లతో సభావేదికను తీర్చిదిద్దారు.

అభివృద్ధి పరుగులు

అభివృద్ధి పరుగులు

శ్రీకాకుళం నుంచీ కుప్పం దాకా ఒక ఉప్పెనలా ప్రభవించిన ప్రజా ప్రభంజనంతో రెండేళ్ళ కిందట సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ రెండేళ్ళలో అభివృద్ధి పనులు జిల్లాలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని మంజూరయ్యాయి. ఇంకొన్ని ప్రతిపాదనలు అమలుకు నోచుకునే దశలో వున్నాయి. అదే సమయంలో అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు.

డీఎస్సీ నిర్వహించకూడదని ఎన్నో అడ్డంకులు సృష్టించిన వైసీపీ: శాప్ చైర్మన్

డీఎస్సీ నిర్వహించకూడదని ఎన్నో అడ్డంకులు సృష్టించిన వైసీపీ: శాప్ చైర్మన్

మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు అభివర్ణించారు.

 మామూళ్ల మట్కాజాలం

మామూళ్ల మట్కాజాలం

తిరుపతి జిల్లాను కుదిపేసిన శ్రీకాళహస్తి మట్కా వ్యవహారంలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

 మదనపల్లె, పరిసర గ్రామాల్లో జాతరల సందడి

మదనపల్లె, పరిసర గ్రామాల్లో జాతరల సందడి

మదనపల్లె పట్టణం, రూరల్‌లో పలుచోట్ల బుధవారం గంగమ్మ జాతరలు అత్యంత వైభవంగా జరిగాయి.

జిల్లాను మైనింగ్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

జిల్లాను మైనింగ్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

‘జిల్లాలో వ్యవసాయం తర్వాత మైనింగ్‌ రంగం కీలకమైంది.

గండికోట నుంచి కుప్పం వరకు

గండికోట నుంచి కుప్పం వరకు

తొలి దశ (ఫేజ్‌-1): ఇప్పటికే రూ.2370 కోట్లతో ఈ పనులు ప్రారంభమయ్యాయి



తాజా వార్తలు

మరిన్ని చదవండి