ఒక వైపు ఎండ మంట. మరో వైపు భరించలేని ఉక్కపోత. దీంతో మంగళవారం జిల్లాలో జనం అల్లాడిపోయారు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం) ప్రక్రియలో రెండో రోజైన మంగళవారం సాంకేతిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.
టమోటా ధరల్లేక రైతులు విలవిలలాడుతున్నారు
రూ.పది లక్షల నగదు, మొబైల్ స్వాధీనం
కలకడ కేంద్రంగా దందా పెద్దల ప్రమేయంతో పట్టించుకోని పోలీసులు
సడన్ బ్రేక్ వేసిన లారీని వెనకనుంచి ఢీకొన్న కారు ఈ ఘటనలో ఇద్దరు కోర్టు ఉద్యోగుల మృతి మరో నలుగురికి గాయాలు
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లను విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
పుంగనూరు మండలంలో ఓ తండా వద్ద శనివారం ఓ బాలికపై వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పుంగనూరు ఎస్సై అన్సర్ బాషా కథనం మేరకు..
వడ్డీ వ్యాపారుల వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో చోటుచేసుకుంది. శెట్టివారిపల్లెకు చెందిన మల్లికార్జున(35) గాలివీడులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.