• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ఆరెంజ్‌ జోన్‌లో ఐదు మండలాలు

ఆరెంజ్‌ జోన్‌లో ఐదు మండలాలు

ఒక వైపు ఎండ మంట. మరో వైపు భరించలేని ఉక్కపోత. దీంతో మంగళవారం జిల్లాలో జనం అల్లాడిపోయారు

- టెన్త్‌ ‘స్పాట్‌’లో  ట్యాబ్‌లు కొనసాగిస్తారా?

- టెన్త్‌ ‘స్పాట్‌’లో ట్యాబ్‌లు కొనసాగిస్తారా?

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ (మూల్యాంకనం) ప్రక్రియలో రెండో రోజైన మంగళవారం సాంకేతిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

టమోటా ధరల్లేక రైతులు విలవిల

టమోటా ధరల్లేక రైతులు విలవిల

టమోటా ధరల్లేక రైతులు విలవిలలాడుతున్నారు

అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు

అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు

రూ.పది లక్షల నగదు, మొబైల్‌ స్వాధీనం

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

కలకడ కేంద్రంగా దందా పెద్దల ప్రమేయంతో పట్టించుకోని పోలీసులు

ఐపీఎల్‌ మ్యాచ్‌కెళ్లి.. తిరిగొస్తుండగా ప్రమాదం

ఐపీఎల్‌ మ్యాచ్‌కెళ్లి.. తిరిగొస్తుండగా ప్రమాదం

సడన్‌ బ్రేక్‌ వేసిన లారీని వెనకనుంచి ఢీకొన్న కారు ఈ ఘటనలో ఇద్దరు కోర్టు ఉద్యోగుల మృతి మరో నలుగురికి గాయాలు

నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు

నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.సోమవారం కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

కాలువల నిర్మాణానికి రూ.82కోట్లు

కాలువల నిర్మాణానికి రూ.82కోట్లు

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లను విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.

బాలికపై లైంగిక దాడి

బాలికపై లైంగిక దాడి

పుంగనూరు మండలంలో ఓ తండా వద్ద శనివారం ఓ బాలికపై వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పుంగనూరు ఎస్సై అన్సర్‌ బాషా కథనం మేరకు..

వడ్డీ వ్యాపారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్య

వడ్డీ వ్యాపారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్య

వడ్డీ వ్యాపారుల వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో చోటుచేసుకుంది. శెట్టివారిపల్లెకు చెందిన మల్లికార్జున(35) గాలివీడులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి