• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

స్థానిక పోరు.. సన్నద్ధత జోరు

స్థానిక పోరు.. సన్నద్ధత జోరు

స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు జాబితాను మార్చి 9 నాటికి అన్నిచోట్ల ప్రచురించేందుకు సిద్ధంచేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

శరీరాలపై కొరడాల నాట్యం

శరీరాలపై కొరడాల నాట్యం

పూజారులచే దెబ్బలుతిన్న భక్తులు కుప్పంలో వైభవంగా శ్మశాన కొల్ల

చిత్తూరు- తచ్చూరు హైవే ఇక లాంఛనమే

చిత్తూరు- తచ్చూరు హైవే ఇక లాంఛనమే

రూ.4 వేల కోట్లతో 116 కిలోమీటర్లు పూర్తి

వేడుకగా సిద్దేశ్వరుడి రథోత్సవం

వేడుకగా సిద్దేశ్వరుడి రథోత్సవం

కామాక్షి సమేత సిద్దేశ్వరుడి రథోత్సవం అద్యంతం వేడుకగా సాగింది. సత్యవతి నదీ తీరాన జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లను రథంపై ఆశీనులను చేశారు. రథాన్ని భక్తులు ఆలయం చుట్టూ లాగారు.

దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ

దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ

శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో బుధవారం తెల్లవారు జామున జరిగే ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి మంగళవారం రాత్రి నుంచే సంబరం ప్రారంభమైంది.

రైల్వేశాఖ కీలక నిర్ణయం..  కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేఖ రాశారు..

ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం..

ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం..

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఒక ప్రధాన బెట్టింగ్ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు..

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యంత్ర సామగ్రి, స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..

తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి

తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి

ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి