• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

Malwadi Bridge: ఈ బ్రిడ్జికి 83 ఏళ్లు !

Malwadi Bridge: ఈ బ్రిడ్జికి 83 ఏళ్లు !

సప్తగిరులకు సౌందర్య చిహ్నంగా ఉండే మాల్వాడిగుండం జలపాతం పైభాగంలో నిర్మించిన ఈ వంతెన వయస్సు 83 ఏళ్లు.ఎలాంటి యంత్రాలు, సిమెంటు లేకుండా బండరాళ్ల సహాయంతో కూలీల ద్వారా కట్టిన బ్రిడ్జి నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.

Elephant: అమ్మో.. ఒంటరి ఏనుగు

Elephant: అమ్మో.. ఒంటరి ఏనుగు

రామకుప్పం మండలంలోని నారాయణపురం తండా సమీప పొలాల్లో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు సంచారం స్థానికులకు ఆందోళన కలిగించింది.

Shettipalle: శెట్టిపల్లెవాసుల కల సాకారం

Shettipalle: శెట్టిపల్లెవాసుల కల సాకారం

తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెవాసుల దశాబ్దాల కల సాకారమైంది. శుక్రవారం నుంచి తిరుపతి అర్బన్‌, తిరుపతి రూరల్‌, రేణిగుంట సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ ప్రారంభమైంది.

Infant deaths: శిశు మరణాలపై పీహెచ్‌సీలకు నోటీసులు

Infant deaths: శిశు మరణాలపై పీహెచ్‌సీలకు నోటీసులు

జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌ హెచ్చరించారు.

Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం

Ex-servicemen: మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం

విశాఖపట్నం ఐఎన్‌ఎ్‌స సిర్‌కార్స్‌ నేవల్‌ బేస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్‌రీచ్‌ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.

ఎస్సీ,ఎస్టీ కేసులు తక్కువే

ఎస్సీ,ఎస్టీ కేసులు తక్కువే

SC Commission Chairman KS Jawahar believes that the district administration is working effectively in resolving SC and ST issues. He spoke to the media after reviewing with

 అక్రమ వేటకు అడ్డుకట్ట

అక్రమ వేటకు అడ్డుకట్ట

:తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 162 గ్రామాల మత్స్యకారకాపులు, మత్స్యకారులతో గురువారం నెల్లూరులో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమవేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తానని తెలిపారు

శ్రీవారి సేవలో శ్రీలీల

శ్రీవారి సేవలో శ్రీలీల

సినీ హీరోయిన్‌ శ్రీలీల గురువారం తిరుపతి వచ్చారు. లక్కీ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.అనంతరం తిరుపతి పోలీసులతో కలిసి డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సమాజానికి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీలీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఏఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు.సాయంత్రం శ్రీవాణి ట్రస్టు దాతల కోటాలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఓ అమ్మాయి చదువుకుంటే..    కుటుంబమంతా విద్యా వెలుగులే

ఓ అమ్మాయి చదువుకుంటే.. కుటుంబమంతా విద్యా వెలుగులే

Former Vice President Venkaiah Naidu commented that if a girl is educated, it is as if the whole family is educated.

ప్చ్‌.. మామిడి!

ప్చ్‌.. మామిడి!

Officials say that high temperatures are causing disadvantages for mango cultivation. Last month, mango blossoms were abundant.



తాజా వార్తలు

మరిన్ని చదవండి