రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఏపీ పీజీసెట్-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ దఫా ఏపీ పీజీసెట్ నిర్వహణ బాధ్యతను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అప్పగించింది.
ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచే భరతనాట్యమంటే ఎంతో ఇష్టం. విద్యార్థి వయస్సులోనే భారతదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిపోయినా.. చిన్నతనంలో నేర్చుకున్న నాట్యాన్ని మరువలేదు. ఓవైపు నృత్యం నేర్చుకుంటూనే కెరీర్పై కూడా దృష్టిసారించి నాసా శాస్త్రవేత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడంతోపాటు భరతనాట్యంలోనూ డిప్లొమా చేసి అనేక ప్రదర్శనలతో మంచి పేరు పొందింది డాక్టర్ కావ్య కె మన్యపు.
అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్కిరణ్ తోమాల. అమెరికాలోని టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్. ఈమెది టెక్సాస్. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేంద్రమంత్రి పరిశీలించారు.
కే పేరు.. ఒకే ఊరు.. వ్యక్తి, తండ్రి పేరూ ఒక్కటే.. ఇంటి పేరూ అదే.. అమ్మని భూమిని ఇతరులకు విక్రయించినట్లు చూపించేశారు
ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుపతిని సరస్సుల నగరంగా తీర్చి దిద్దడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారి తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది.
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది
‘మేమంతా ఒకటిన్నర రూపాయి వడ్డీకి డబ్బులిచ్చాం. డబ్బడిగితే ఇదిగో ఇస్తా అంటూ కాలయాపన చేశాడు
మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. రెండువైపులా తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లూ పెళ్లికి అంగీకరించారు