తిరుపతిలో సోమవారం నుంచి క్రీడా సందడి మొదలు కానుంది. అమరావతి చాంపియన్షి్ప 2.0 క్రీడాపోటీలు తిరుపతి కేంద్రంగా నిర్వహించనుండటమే దీనికి కారణం.
జిల్లా సరిహద్దు.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో సెప్టెంబరు ఒకటో తేది నుంచి సెల్ఫోన్లు, కెమెరాలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తొలుత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతగా గ్రామాల్లో జరిగే ‘స్థానిక సంస్థల’ ఎన్నికలకు హడావుడి మొదలైంది.
చిత్తూరు నగరంలోని సీబీరోడ్డులో 30 ఏళ్ల యువకుడు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. మొదట మద్యానికి అలవాటు పడ్డ అతడు, ఆ తర్వాత స్నేహితులతో కలిసి డ్రగ్స్కు బానిసయ్యాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండలో ఆదివారం 24మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఆ వివరాలను మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు మీడియాకు వివరించారు.
మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన వెంకటరమణ పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల ఎక్స్కవేటర్ సహాయంతో శుభ్రం చేయించాడు.
అభంశుభం తెలియని చిన్నారులు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. తాత వయసున్న ఓ వృద్ధుడు చాకెట్లు, బిస్కెట్లు ఆశచూపి లైంగిక దాడికి యత్నించాడు.
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో వున్న కేఆర్పాలెం సమీపంలోని చెంగాలమ్మ లే అవుట్లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తికి సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసుంటుంది.
వరసిద్ధుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్లు అధికారులకు సూచించారు. సెప్టెంబరు 14 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న క్రమంలో శనివారం ఆలయ సమావేశ మందిరంలో
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. జూన్ నుంచి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది. దీంతో జూలై,