• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

    ‘స్థానిక ’ ఎన్నికలపై కన్పించని కదలిక!

‘స్థానిక ’ ఎన్నికలపై కన్పించని కదలిక!

:గడువుకు మూడు నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటన అమలయ్యేలా లేదు.ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సులను ఎన్నికల సంఘ అధికారులు నిర్వహించకపోవడం, ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ కోసం కసరత్తూ ప్రారంభించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ముందుగా కాకుండా నిర్నీత గడువుకే జరిగేలా వున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

‘సైనికులకు’ భూకేటాయింపు తప్పేమీ కాదు

‘సైనికులకు’ భూకేటాయింపు తప్పేమీ కాదు

సైనికులకు.. మాజీ సైనికోద్యోగుల కోటా కింద భూకేటాయింపు చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టతనిచ్చింది. కేవలం మాజీ సైనికులకే భూమిని కేటాయించాలనే చట్టనిబంధన ఏదీ లేదని తేల్చిచెప్పింది. సర్వీసులోని సైనికులు, మాజీ సైనికోద్యోగులు కూడా భూకేటాయింపు కోసం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ 2022లో సర్క్యులర్‌ జారీ చేశారని గుర్తు చేసింది.

 అరణియార్‌ గేట్లు ఎత్తివేత

అరణియార్‌ గేట్లు ఎత్తివేత

పిచ్చాటూరులోని అరణియార్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులు. మంగళవారం సాయంత్రానికి 30.3 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా సాయంత్రం 6 గంటలకు ఒక గేటు పైకి ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నదీపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ కోరారు.

నేడు ‘అన్నదాత సుఖీభవ’

నేడు ‘అన్నదాత సుఖీభవ’

రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు బుధవారం నగదు జమ కానున్నట్లు తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు.

63 పంచాయతీలతో కలిపి గ్రేటర్‌ తిరుపతి

63 పంచాయతీలతో కలిపి గ్రేటర్‌ తిరుపతి

సవరించిన తిరుపతి గ్రేటర్‌ తీర్మానానికి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. మంగళవారం మేయర్‌ డాక్టర్‌ శిరీష అధ్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశం ఎస్వీయూ సెనేట్‌ హాలులో జరిగింది. గత నెల 24న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో 53 గ్రామ పంచాయతీలతో పాటు 10 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రతిపాదన చర్చకు ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.

  హంస వాహనంపై జ్ఞానప్రదాయని

హంస వాహనంపై జ్ఞానప్రదాయని

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద శేష, హంస వాహన సేవలు జరిగాయి. ఉదయం శంఖు, చక్ర, గదాధారి అయి పరమపద వైకుంఠనాథుడి రూపంలో అమ్మవారు పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ బక్తులను సాక్షాత్కరించారు.

TTD Chairman: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే

TTD Chairman: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.

రేపు కుప్పానికి సీఎం సతీమణి

రేపు కుప్పానికి సీఎం సతీమణి

3 రోజులపాటు భువనేశ్వరి పర్యటన

కుప్పానికి కుంకీలు

కుప్పానికి కుంకీలు

నడిమూరు అటవీ నర్సరీలో క్యాంప్‌

ఉన్నత సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలే మార్గం

ఉన్నత సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలే మార్గం

ఎస్వీయూ లైబ్రరీ సైన్స్‌ అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సభలో వక్తల మనోభావం



తాజా వార్తలు

మరిన్ని చదవండి