• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

వాడివేడిగా డీవీఎంసీ సమావేశం

వాడివేడిగా డీవీఎంసీ సమావేశం

కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది.

ఎర్రచందనం కేసులో వైసీపీ నేతకు జైలు

ఎర్రచందనం కేసులో వైసీపీ నేతకు జైలు

శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏడీజే కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

 దామినేడులో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం ప్రాజెక్టు

దామినేడులో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం ప్రాజెక్టు

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. తిరుపతి రూరల్‌ మండలం దామినేడులో పలు వ్యాపార, వినోద, విహార, ఆతిధ్య కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి

అన్ని రంగాల్లో ఏపీ దేశంలోనే ముందుండాలనేది చంద్రబాబు లక్ష్యం: నారా భువనేశ్వరి

అన్ని రంగాల్లో ఏపీ దేశంలోనే ముందుండాలనేది చంద్రబాబు లక్ష్యం: నారా భువనేశ్వరి

అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు.

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

మీ నమ్మకం వృథా కాదు!

మీ నమ్మకం వృథా కాదు!

‘ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు.

తిరుపతిలో పెరగనున్న డివిజన్లు

తిరుపతిలో పెరగనున్న డివిజన్లు

జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.

మీ నమ్మకం వృథా కాదు!

మీ నమ్మకం వృథా కాదు!

ఆ మనిషి మీద నమ్మకంతో 8 సార్లు గెలిపించి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీ నమ్మకం వృథా పోదు. మీకు ఏమి కావాలో అన్నీ చేస్తారు. గ్రామగ్రామానా అభివృద్ధి వెలుగులు పంచుతారు’ అని నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన ఆమె, తొలి రోజైన మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంకలదొడ్డి, సింగారపురం, మోట్లచేను, కూసూరు, పైపాళ్యంలలో మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు

చిత్తూరు పార్లమెంటులో పెరగనున్న   3 అసెంబ్లీ స్థానాలు

చిత్తూరు పార్లమెంటులో పెరగనున్న 3 అసెంబ్లీ స్థానాలు

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ లెక్కన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే 7 స్థానాలు పెరిగి 21 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తిగా, రెండు పాక్షికంగా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి