• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. పాల వ్యాన్‌లో సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్

నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్

సినీ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తైంది. 23 రోజుల్లో సుమారు 540 కిలోమీటర్లు నడిచి ఈ రోజు తిరుమలకు చేరుకున్నారాయన.

Chittoor: జిల్లాకు పరిశ్రమల క్యూ

Chittoor: జిల్లాకు పరిశ్రమల క్యూ

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాకు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమల రంగాల్లో జిల్లా ర్యాంకు ఎగబాకింది.

Tirupati: ది లాస్ట్‌ మీటింగ్‌

Tirupati: ది లాస్ట్‌ మీటింగ్‌

తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుత కౌన్సిల్‌కు చివరి సమావేశం మంగళవారం జరగనుంది. పాలనాకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

Annamayya: దిగజారిన తలసరి ఆదాయం

అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.

Tirupati: ఆరోగ్యానందాల్లో రెండో స్థానం

Tirupati: ఆరోగ్యానందాల్లో రెండో స్థానం

ఆర్యోగానందాల్లో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కీలక అంశాలైన కుటుంబ ఆరోగ్యం, ఆనందాలలో జిల్లా 99 పాయింట్లు సాధించి ఏ ప్లస్‌ గ్రేడ్‌ అందుకుంది.

Tomato : మార్చి 2 నుంచి 15కిలోల క్రేట్లతో టమోటా వేలం

Tomato : మార్చి 2 నుంచి 15కిలోల క్రేట్లతో టమోటా వేలం

జిల్లాలోని మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు టమోటా మార్కెట్లలో మార్చి 2వ తేదీ నుంచి 15 కిలోల క్రేట్లతోనే టమోట వేలం నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు పేర్కొన్నారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబుకు ఆలయ పెద్ద జీయర్ లేఖ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబుకు ఆలయ పెద్ద జీయర్ లేఖ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి చెందిన పెద్ద జీయర్ స్పందించారు.

టీటీడీ లడ్డూ వ్యవహారం.. హిందూ ధార్మిక సంఘాల నిరసన..

టీటీడీ లడ్డూ వ్యవహారం.. హిందూ ధార్మిక సంఘాల నిరసన..

అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి..



తాజా వార్తలు

మరిన్ని చదవండి