• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ఠారెత్తిస్తున్న ఎండలు

ఠారెత్తిస్తున్న ఎండలు

భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది?

కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది?

కుప్పం తెలుగుదేశం పార్టీలో అంతా సవ్యంగానే జరుగుతోందా? నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉందా? కుప్పంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సాగిన ప్రసంగాలు ఈ ప్రశ్నలకు సమాధానం ‘లేద’నే రీతిలోనే సాగాయి.

సొంతింటికి 2832 మంది

సొంతింటికి 2832 మంది

తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులూ డిపాజిట్లు కట్టారు. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్న సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వివిధ దశల్లోని టిడ్కో ఇళ్లను రద్దు చేసింది.

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ముగ్గురి మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

  రూ.4కోట్ల స్థలాలకు డబుల్‌ రిజిస్ట్రేషన్‌

రూ.4కోట్ల స్థలాలకు డబుల్‌ రిజిస్ట్రేషన్‌

గత ప్రభుత్వంలో మాజీ మంత్రి బంధువు దందా సంపూర్ణంగా సహకరించిన సబ్‌రిజిస్ట్రార్‌ శోభారాణి బాధితుల ఫిర్యాదుతో రెండేళ్లకుపైగా సాగిన విచారణ అక్రమాలు రుజువైనా ఏడాది ఇంక్రిమెంట్‌ కోతతో సరి రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారుల తీరిది

ఉద్యోగం పేరుతో రూ.10 లక్షల స్వాహా

ఉద్యోగం పేరుతో రూ.10 లక్షల స్వాహా

రూ.45 లక్షల చెక్కులు తీసుకున్న నకిలీ సీబీఐ అధికారి

చెరువులకు మహర్దశ

చెరువులకు మహర్దశ

నియోజకవర్గానికి రూ.3కోట్ల చొప్పున మంజూరు జాబితా పంపాలని ఎమ్మెల్యేలకు జలవనరులశాఖ మంత్రి లేఖ

 టెన్త్‌లో ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనం!

టెన్త్‌లో ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనం!

టెన్త్‌ విద్యార్థుల జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియలో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ‘ట్యాబ్‌ (డిజిటల్‌) ఆధారిత మూల్యాంకనం’ చేపట్టనుంది

బెట్టింగ్‌ జోలికెళ్లద్దురో

బెట్టింగ్‌ జోలికెళ్లద్దురో

క్రికెట్‌లో బంతి బంతికీ పందెం చితికిపోయిన జీవితాలెన్నో? నేటి నుంచి ఐపీఎల్‌ పోటీలు ప్రారంభం

త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి

త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి

కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి కట్టుమిషన్లు, తోపుడు బండ్లు, వినికిడి మిషన్లను అందజేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి