• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

మోకాళ్లపై తిరుమల మెట్లెక్కాడు

మోకాళ్లపై తిరుమల మెట్లెక్కాడు

మోకాళ్లపై దాదాపు 2,388 మెట్లెక్కి తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తిని ప్రదర్శించాడో తెలంగాణ యువకుడు.

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ

టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఛైర్మన్‌గా టీడీపీ స్టేట్‌ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ నియమితులయ్యారు.నేడు టీటీడీ ఈవో రవిచంద్ర నుంచీ నియామకపు ఉత్తర్వులను అందుకోనున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి జోరుగా ఏర్పాట్లు

స్వాతంత్య్ర దినోత్సవానికి జోరుగా ఏర్పాట్లు

స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా వేడుకలకు వేదికైన తిరుపతిలోని పోలీస్‌ పరేడ్‌ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా దేవదాయశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరు కానున్నారు.

హెడ్‌కానిస్టేబుల్‌పై హత్యాయత్నం

హెడ్‌కానిస్టేబుల్‌పై హత్యాయత్నం

హెడ్‌కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ రవిమనోహరాచారి వెల్లడించారు

పెద్దేరు జలాలపై పోటాపోటీ

పెద్దేరు జలాలపై పోటాపోటీ

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దేరు ప్రాజెక్టు నీటి విడుదలకు ఆయా గ్రామాల ప్రజలు పట్టుపడుతున్నారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య

: భర్త హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించినట్లు ఎస్పీ ధీరజ్‌ చెప్పారు

53 నివాసిత ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి

53 నివాసిత ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి

53 నివాసత ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు

 అధికారుల వేధించారని ఆశా కార్యకర్త ఆత్మహత్య

అధికారుల వేధించారని ఆశా కార్యకర్త ఆత్మహత్య

ఆత్మహత్యకు యత్నించిన ఆశా కార్యకర్త రాణి.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించారు.

లేని భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించి..

లేని భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించి..

గతంలో పాలసముద్రం మండలంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తహసీల్దార్లు మోహనవల్లి, వరలక్ష్మిపై చర్యలకు ఆదేశిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయ పోలీసులను  పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురండి

సచివాలయ పోలీసులను పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురండి

మహిళా పోలీసులను తిరిగి పూర్తిస్థాయిలో పోలీసు శాఖ పరిధిలోకి తీసుకురావాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు



తాజా వార్తలు

మరిన్ని చదవండి