సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత 2,832 మందికి సొంతింటి కల నెరవేరింది
టిడ్కో ఇళ్లు ప్రారంభించి లబ్ధిదారులను వేదికమీద ఆయనతోపాటు కూర్చోబెట్టుకున్నారు.
మన మత్య్స సంపద.. మన మత్య్సకారులకే దక్కాలి. మన రాష్ట్ర సముద్రజలాల్లోకి ఇతర రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా అడ్డుకుంటాం
మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
ఒకప్పుడు హేమాహేమీల్లాంటి నాయకుల్ని చూసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ.. నేడు నాయకత్వ కొరతతో కొట్టుమిట్టాడుతోంది. సత్యవేడు, తంబళ్లపల్లె, తిరుపతి, మదనపల్లె నియోజకవర్గాల్లో శ్రేణులకు నేతృత్వం కరువైంది.
పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం వినూత్న రీతిలో పీ4 (పబ్లిక్,ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్) పేరిట ప్రవేశపెట్టిన కార్యక్రమం అమల్లోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా తొలి వార్షికోత్సవం నేడు తిరుపతిలో జరగనుంది.
వేలాదిమంది సొంతింటి కల నేడు సాకారం కానుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 5,572 టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఆధునిక పశువైద్య పద్ధతులతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న వర్శిటీ పశువైద్య విద్యాబోధన, పరిశోధన, విస్తరణ విభాగాల్లోనూ సత్ఫలితాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది.
ఆంధ్రజ్యోతి - ఐఆర్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్) సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్పో విజయవంతమైంది.
భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.