• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

కరెంటు బిల్లు కట్టేందుకు డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌

కరెంటు బిల్లు కట్టేందుకు డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌

కరెంటు బిల్లు దిగువన ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు. ఇంటి నుంచే కరెంటు బిల్లు కట్టేయవచ్చు.

నాలుగో విడత రీసర్వే పక్కాగా నిర్వహించండి

నాలుగో విడత రీసర్వే పక్కాగా నిర్వహించండి

రీసర్వేని ఎలాంటి తప్పుల్లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు

ఇంట్లో మీ కోసం ఎదురుచూస్తుంటారు

ఇంట్లో మీ కోసం ఎదురుచూస్తుంటారు

సురక్షితంగా ప్రయాణించండి. మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు’

తిరుపతి కమిషనర్‌ లాగిన్‌ దుర్వినియోగం

తిరుపతి కమిషనర్‌ లాగిన్‌ దుర్వినియోగం

రుపతి మున్సిపల్‌ కమిషనర్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌ వర్డులను కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేశారు.

యథేచ్ఛగా గ్రానైట్‌ రవాణా

యథేచ్ఛగా గ్రానైట్‌ రవాణా

రాత్రింబవళ్లు రయ్‌ రయ్‌మంటూ గ్రానైట్‌ లారీలు పరుగులు పెడుతున్నాయి. ఒకట్రెండు రాయల్టీ కట్టి అధికారికంగా వెళితే.. అంతకుమించి దిమ్మెలు కనిపించకుండా కవర్లు కప్పి అక్రమంగా తరలిస్తున్నారు.

రూ.1.65కోట్ల ఎర్రచందనం స్వాధీనం

రూ.1.65కోట్ల ఎర్రచందనం స్వాధీనం

స్మగ్లర్లు ఎంతో తెలివిగా ట్రాక్టర్‌కు అమర్చిన వాటర్‌ ట్యాంకులో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.1.65కోట్ల విలువైన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను, ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ, టాస్క్‌ఫోర్సు హెడ్‌ సుబ్బరాయుడు తెలిపారు.

సాగు సమస్యలు, చీడపీడల  నివారణపై పరిశోధనలు

సాగు సమస్యలు, చీడపీడల నివారణపై పరిశోధనలు

అధునాతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలకు రూపకల్పన చేయడం, చీడపీడలు, వాతావరణ మార్పులు తట్టుకునే కొత్త వంగడాను రూపొందిస్తూ రైతులకు వ్యవసాయ వర్సిటీ సేవలందిస్తోందని వీసీ ఆర్‌.శారద జయలక్ష్మిదేవి పేర్కొన్నారు.

హలో.. ఎక్కడున్నారు?

హలో.. ఎక్కడున్నారు?

‘హలో ఎక్కడున్నారు’ అంటూ పీహెచ్‌సీల వైద్యులు, స్టాఫ్‌ నర్సులతో బుధవారం డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తద్వారా విధుల్లో ఉన్న వారిని పరిశీలించారు. ‘రోగులకు 24 గంటలపాటు డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఏదో మొక్కుబడిగా ఫేస్‌ రికగ్నైజేషన్‌ వేసి వెళ్లిపోతామంటే కుదరదు. అలాగైతే జీతాల్లో కోత పడుతుంది’ అంటూ హెచ్చరించారు.

కూతురే కొడుకైన వేళ..

కూతురే కొడుకైన వేళ..

వడమాలపేట మండలం వడమాల గ్రామానికి చెందిన సానంబట్ల ఉపాధ్యాయుడు మునిశేఖర్‌ (54) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు.ఈయనకు భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు సౌమ్య, హిమజ ఉన్నారు.

నేత్రపర్వం......శివయ్య ధ్వజారోహణం

నేత్రపర్వం......శివయ్య ధ్వజారోహణం

శ్రీకాళహస్తీశ్వరా లయ శివరాత్రి ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి ధ్వజారోహణం బుధవారం భక్తుల మధ్య నేత్రపర్వంగా సాగింది.బుధవారం ఉదయం స్వామి,అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి