జిల్లాలోని పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్(యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్)ను 2026 ఫిబ్రవరి 28వ తేదీలోపు అందజేయాలని జిల్లా ఖజానా, లెక్కల అధికారి ఎం.లక్ష్మీకర్రెడ్డి కోరారు. ఆన్లైన్ ద్వారా గాని, ట్రెజరీ కార్యాలయంలో నేరుగా గానీ అందజేయవచ్చని వివరించారు.
టీటీడీ పరకామణి చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అతని ఇళ్లు, వ్యాపార లావాదేవీలు, స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
టీటీడీ పరకామణి చోరీ కేసులో పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఆ మేరకు చర్యలు చేపట్టింది.
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారి ప్రియ వాహనమైన గరుడుడిపై లోకమాత ఊరేగారు. శ్రీవారి పాదాలు, సహస్ర లక్ష్మీకాసుల హారంతో ఉత్సవమూర్తిని అలంకరించారు. తన పతి శ్రీమహావిష్ణువు రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు.
బెంగళూరులో కోట్ల రూపాయలు దోపీడీ చేసిన ముఠాలో చిత్తూరు జిల్లా గుడిపాలకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గురువారం రాత్రి పోలీసులు గుర్తించారు.
చంద్రబాబు నాయకత్వం మీద మీకున్న గురి ఎప్పుడూ నన్ను అబ్బురపరుస్తుంది.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు 10 కేటగిరిల్లో 56 పోస్టులకు గత నెల 9వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎ్సఐఆర్-సర్)కు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
తిరుపతి మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు
అమ్మవారి ఉత్సవాల్లోనూ ఐదో రోజు గజ వాహనసేవకు అంతటి ప్రాధాన్యం.