• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

JCPR: పర్యాటక హబ్‌తో ఆలయాలకు మహర్దశ

JCPR: పర్యాటక హబ్‌తో ఆలయాలకు మహర్దశ

నియోజకవర్గంలోని ఆల యాలకు పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పర్యాటక నిపుణుడు, చరిత్రకారుడు మైనాస్వామి, చరిత్ర పరిశోధకుడు పెనుగొండ శ్రీధర్‌తో కలిసి పలు ఆలయాలను సందర్శించారు.

GAS: గ్యాస్‌ పంపిణీలో గందరగోళం

GAS: గ్యాస్‌ పంపిణీలో గందరగోళం

మండలకేంద్రంలో గురు వారం పోలీసుల సమక్షంలో గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. మం డలంలో వంట గ్యాస్‌ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ కోసం బుక్‌ చేసినప్పటికీ సకాలంలో అందకపో వడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

GOD: శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు

GOD: శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు

శ్రీరామనవమి సందర్భం గా శుక్రవారం వేడుకలకు మండలంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణో త్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత దీపాలతో ప్రత్యే కంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు.

GOD: కొండల మధ్య కొలువైన రంగనాథుడు

GOD: కొండల మధ్య కొలువైన రంగనాథుడు

కోర్కెలు తీర్చే కొంగుబం గారంగా శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాథస్వామి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ప్రాచీనమైన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సమీపంలో, తాడిపత్రి పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో వెలిసింది.

DEE: మహిళలు ధైర్యానికి మారుపేరుగా నిలవాలి

DEE: మహిళలు ధైర్యానికి మారుపేరుగా నిలవాలి

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ధైర్యానికి మారుపేరుగా నిలవా లని రైల్వే సీనియర్‌ డీఈఈ వీరయ్య పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఎలెకి్ట్రకల్‌ లోకో షెడ్‌ మీటింగ్‌ హాల్‌లో బుధవారం ఉదయం మ జ్దూర్‌ యూనియన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

MLA: కేజీబీవీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే అశ్మితరెడ్డి

MLA: కేజీబీవీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే అశ్మితరెడ్డి

పట్టణంలోని ఆంజనేయ స్వామిమాన్యం సమీపంలో ఉన్న కేజీబీవీ, బాలికల వసతి గృహాలను బుధవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నభోజనం నాణ్యతను పరిశీలించారు. భోజ నం రుచి, నాణ్యత గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.

MLA: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

MLA: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

రైతులకు అండగా కూ టమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని బాచుపల్లిలో బుధవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పఽథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వ హించారు.

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులపై హర్షం

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులపై హర్షం

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధ రించడంతో మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లోని ఆర్డీటీ ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

JCPR:  అడ్డంకులను అధిగమించి   ఆలయ స్థలాలను కాపాడుతా

JCPR: అడ్డంకులను అధిగమించి ఆలయ స్థలాలను కాపాడుతా

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆలయ భూములు, స్థలాలు స్వామివారికి చెందేలా చేస్తానని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆలయ స్థలాలు, భూముల అన్యాక్రాంతంపై చర్చించడానికి బుధవారం యాడికిలో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆలయ స్థలాల ఆక్రమణదారులు రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

PROTECTION: అరటికి ఈతాకు రక్షణ

PROTECTION: అరటికి ఈతాకు రక్షణ

ఎండల నుంచి అరటిమొక్కలను రక్షించుకోవడానికి రైతులు ఈత ఆకులను ఉపయోగిస్తున్నారు. మండలంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 40డిగ్రీల వరకు చేరడంతో మనుషులు, జంతువులు ఎండవేడిమికి విలవిల్లాడిపోతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి