యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్ జెట్ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
పట్టణంలోని సరోజినీ నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యలో సన్మానం చే శారు. ముఖ్య అతిథిగా ఎంఈవోలు మస్తానరావు, సుబ్బరాయుడు హాజరయ్యారు.
తాగునీటి శుభ్రతపై ఎటు వంటి అనుమానాలు వద్దని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచిం చారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో చేపలు పట్టడానికి, ఇతర కార్యక్ర మాల కోసం ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఆయన గురువారం సాయంత్రం పట్టణ శివారులోని మునిసిపల్ ఎస్ఎస్ ట్యాం కులను పరిశీలించారు.
తెలుగుదేశం పార్టీ బడుగు, బ లహీన వర్గాల పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ పెద్ద పీట ఉంటుందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని గోవిందవాడ గ్రామంలో గురు వారం నిర్వహించిన టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు గురువారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. అంతకు మునుపు మండల పరి షత కార్యాలయం నుంచి టవర్క్లాక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిం చారు.
కూటమి అధికారం లోకి వచ్చాక, పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీనను తిరిగి ప్రారంభించింది. రూ.5కే కడుపు నింపే ఈ పథకం పేదల పాలిట అన్నపూర్ణగా మారిం ది. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో నెల రోజు ల క్రితం అన్న క్యాంటీనను ఏర్పాటు చేశారు.
ఆర్డీటీ ఓ సంస్థ కాదని.. గొప్ప సేవా వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆర్డీటీ ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.