• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

FESTIVAL:  వైభవంగా రథోత్సవాలు

FESTIVAL: వైభవంగా రథోత్సవాలు

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో వెలసిన ఎణ్ణే రంగనాథేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం అంగరం గ వైభవంగా సాగింది. ఆలయంలో ఉదయం స్వామికి పంచామృతాభి షే కం చేసి పుష్పాలంకరణ చేశారు.

చిరుత దాడి.. రెండు మేకలు మృతి

చిరుత దాడి.. రెండు మేకలు మృతి

మండలంలోని చిగతుర్పి గ్రామంలో లింగప్పకు చెందిన రెండు మేకలు చిరుతదాడిలో మృతిచెందాయి. బాధితుడు లింగప్ప ఇంటివద్ద కట్టేసిన మేకలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది.

తాడిపత్రిని టెంపుల్‌ సిటీగా మారుద్దాం..

తాడిపత్రిని టెంపుల్‌ సిటీగా మారుద్దాం..

తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్‌ సిటీ ఆఫ్‌ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంపొద్దు.. ప్లీజ్‌..!

చంపొద్దు.. ప్లీజ్‌..!

వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి.

దారుణం.. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన సైకో

దారుణం.. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన సైకో

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను ఓ సైకో దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Take action  నిప్పు పెట్టేవారిపై చర్యలు తీసుకోండి

Take action నిప్పు పెట్టేవారిపై చర్యలు తీసుకోండి

ఉమ్మడి జిల్లాల్లో జనవరి నుంచి మార్చి వరకు కొండగుట్టలకు నిప్పు పెట్టేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సాహితీగగన్మహల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ను కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో ఈమేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

accidents రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

accidents రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

హిందూపురం - లేపాక్షి రహదారిలోని శ్రీకంఠపురం కట్టమీద సోమ వారం ఆటో బోల్తాపడి ఐదుగురికి గాయాలయ్యాయి. హిం దూపురం అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

fire  ఆకతాయిల నిప్పు

fire ఆకతాయిల నిప్పు

ఆకతాయిలు కొండ ప్రాంతాల్లో ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో అటవీ సంపదతో పాటు సమీపంలోని పంటలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి.

Brahmarathotsavam  ఘనంగా బ్రహ్మరథోత్సవం

Brahmarathotsavam ఘనంగా బ్రహ్మరథోత్సవం

మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.

 divotional  ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

divotional ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి