ఒకవైపు వేసవిలో దా హంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు దాదాపు 15 రోజులుగా కళ్లెదుటే తాగునీరు వృథా అవుతున్నా పట్టించుకునే వారు కనిపించడం లేదు. మండలంలోని కలుదేవనహాళ్లి సమీపంలోని వేదావతి హగరి కాజువేపై పైపులైన లీకేజీతో నీరు రో డ్డుపై పారుతూ... అధికార యంత్రాంగం నిర్లక్ష్య్యానికి నిదర్శనంగా నిలు స్తోంది.
ధరలు పెరుగుతుండటంతో టమోటా సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సీజన్తో సంబంధం లేకుండా మండలంలో వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారు.
అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తి టౌన్కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్స్టాగ్రామ్లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్కు చేరుకున్నారు.
బీసీలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, హత్యలతో అణచివేసింది వైసీపీనేనని ప్రభుత్వ విప్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన వలపువల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్, వైసీపీ నేత నరేంద్రరెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హనీట్రాప్ కేసులో ‘తొమ్మిది’ ట్రెండింగ్ నంబర్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టు అయిన నిందితుల సంఖ్య, ఇరుక్కున్న పోలీసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం.
‘మా అబ్బాయిలు అలా తుప్పల్లోకి పిలిస్తే వెళ్లండమ్మా.. మీరు ఊహించినట్లుగా అక్కడ ఏమీ జరగదు..’ అని అల్లు అర్జున చెప్పే డైలాగ్ యువతను ఉర్రూతలూగించింది. ఆ మాటలు నిజమే అనుకున్నాడో, లేక ఏదో ఊహించుకున్నాడో గాని, ఓ యువతితో కలిసి తుప్పల్లోకి వెళ్లిన పల్నాడు యువకుడికి చుక్కలు చూపించింది ఓ గ్యాంగ్..!
వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నసనకోట పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు.
మండలంలోని తిమ్మన చెరువు లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఈనెల 30న అంగ రంగ వైభవంగా తిరుణాలను నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం దేవస్థానాన్ని పరిశీలించి అర్చకులు, ఆలయ కమిటీ వారితో మాట్లాడారు. తిరుణాల ప్రత్యేకంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు.