• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్‌కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.

GOD: ఘనంగా గావు కార్యక్రమం

GOD: ఘనంగా గావు కార్యక్రమం

మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

ఈ యేడాది ఖరీఫ్‌ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్‌పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు.

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యా యి.

OFFICER: పనితీరు మార్చుకోండి

OFFICER: పనితీరు మార్చుకోండి

పలు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పని తీరు బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని జిల్లా సచివాలయాల అధికారి నాసర రెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి హెచ్చరించారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పట్ట ణం, మండలంలోని సచివాలయాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వ హించారు.

WATER: వంకల్లోకి తాగునీరు

WATER: వంకల్లోకి తాగునీరు

పీఏబీఆర్‌ డ్యాం నుంచి అనంతపురం నగరానికి సరఫరా అయ్యే తాగునీరు కూడేరు మండలంలోని వివిధ ప్రదేశాల్లో వృథాగా వంకల్లోకి వెళ్తోంది.

CABLE: కేబుల్‌ చోరీ నిందితుల అరెస్ట్‌

CABLE: కేబుల్‌ చోరీ నిందితుల అరెస్ట్‌

మండలంలో భారీగా కేబుల్‌ చోరీలకు పాల్పడిని నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రోహితకుమార్‌ చౌదరి తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషనలో విలేకరుల సమావేశనం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

LORRY: అలాట్‌మెంట్‌ లేదని అనలోడ్‌ నిరాకరణ

LORRY: అలాట్‌మెంట్‌ లేదని అనలోడ్‌ నిరాకరణ

అధికారుల మధ్య సమన్వ య లోపంతో రైతులకు చెందిన జొన్నల లారీల లోడు గోడౌన గేటు వద్దే నిలిపేశారు. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్ధేహాళ్‌ సహకార సం ఘం జొన్నల కొనుగోలు కేంద్రం నుంచి గుంతకల్లు గోడౌనకు తరలించి న రెండు లారీల జొన్నలను అనలోడ్‌ చేసుకోకపోవడంతో రైతులు, రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

FARMERS: బ్యాంకుకు తాళం వేసి నిరసన

FARMERS: బ్యాంకుకు తాళం వేసి నిరసన

మండల కేంద్రంలోని యూ నియన బ్యాంక్‌కు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం పంట రుణాల రెన్యువల్స్‌ జరుగుతుండగా బ్యాంక్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిం దని ఈ సందర్భంగా రైతులు తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి