మండల కేంద్రంలోని పలు చి కెన సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడిస్తున్నా రు. దీంతో దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని నేమక ల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు.. ప్రధాన అర్చకులు అనిల్కుమార్ ఆచార్యు లు ఉదయం పంచామృతాభిషేకం, వెండికవచ అలంకరణ చేశారు.
సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా కలిశాయి.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటివెంకటేశ్వరప్రసాద్ అన్నారు. శుక్రవారం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు అర్జీలు సమర్పించారు.
భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్ వెల్పేర్ కౌన్సిల్ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలంలోని వడ్రవన్నూరు గేట్ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్, భాస్కర్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.
మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.
ఈ యేడాది ఖరీఫ్ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు.