రెండేళ్లుగా బకాయి ఉన్న కమీషన విడుదల కావడంపై మండలంలోని డీలర్లు హర్షం వ్యక్తం చేశారు.
వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మంగళవారం మహిళలు రోడ్డెక్కారు.
ప్రపంచ వారసత్వాలలో భాగంగా పర్యాటక ఉత్సవాలను పురస్కరించుకుని గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన గుత్తికోట డాక్యుమెంట్ ఫిల్మ్ను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జబ్బర్మీయా మంగళవారం విడుదల చేశారు.
పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
నేరాల విషయంలో, ట్రాఫిక్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ-కాపు కులస్థుల సమస్యలపై శాసనసభ స మావేశాల్లో చర్చించి పరిస్కారం చూపించాలని బలిజ సంఘం జిల్లా నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి విన్నవించారు. అనంతపురం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఖరీఫ్, రబీ సీజనలో వివిధ రకాలైన కూర గాయలు, ఉద్యాన పంటలతో పాటు పూల సాగుపై మక్కువ చూ పు తున్నారు. ఈ మేరకు మండలంలో బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ తదితర రకాల పూలను సాగు చేస్తున్నారు.
మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు.
ప్రతి నెలా 9న హైరిస్క్ గర్భవతులకు పీహెచసీల్లో ప్రధాన మంత్రి మాతృత్య (పీఎంఎ్సఎంఏ) సురక్ష అభియాన పథకం కింద వైద్య పరీక్షలు, మందులు ఇస్తారు.