మండల వ్యాప్తంగా రెండో రో జు బుధవారం రాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల మండల వ్యాప్తంగా 50 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. దీంతో రూ. 40 లక్షల వరకు పంట నస్టం జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా అరటి పంట దెబ్బతింది.
ఉగాది పండుగను పురస్కరించు కొని గురువారం మండలంలోని రాయలచెరువు గ్రామంలో వెలసిన చె న్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంతకల్లు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ఉత్సవమూర్తికి ఆనవాయితీగా చేపట్టే బియ్యం కొలిచే పోసే కార్యక్రమాన్ని నిర్వహించా రు.
పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. వర్షాలు బాగా కురవాలని.. ప్రతి వర్షపు బిందువూ భూమిలో ఇంకి.. భూగర్భ జలాలు పెంచేలా పలు కార్యక్రమాలను చేపట్టింది.
ఉగాది పండుగ నేపథ్యంలో మండలంలోని పరాకువాండ్లపల్లి సమీపంలోని కట్టకింద గంగమ్మ ఆలయాన్ని ముస్తాబు చేశారు.
వినియోగదారుల చైతన్యంతోనే మోసాలను అరికట్టవచ్చనని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఛైర్మన సురే్షకుమార్, జిల్లా వినియోగదారుల వ్యవహారాల ఏఎ్సఓ సింధూ తెలిపారు
దివ్యాం గ శక్తి పథకాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక ఆర్టీసీ డిపోలో బుధవారం ప్రారంభించారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే అక్కమాంబ జాతరను అత్యంత వైభవంగా జరిపిద్దామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ సూచించారు. ఆయన బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కళ్యాణదుర్గంలో 19.0 మీ.మీ వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 14.6, డి.హీరేహాళ్ 13.4, కూడేరు 11.2, రాయదుర్గం 9.3, బ్రహ్మసముద్రం 9.2, శెట్టూరు 8.6, ఆత్మకూరు 6.4, గుమ్మఘట్ట 6.0, కణేకల్లు 5.0, పామిడి మండలాల్లో 3.4 మీ.మీ వర్షపాతం నమోదైంది.