పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
మండలంలోని గడేకల్లు గ్రామం ప్రగతి బాటలో పరుగులు తీస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఆ గ్రామం సమస్యలకు నిలయమై.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది
చీకలగురకి గ్రామస్థుల 20 ఏళ్ల నెలవేరింది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారినా ఆ గ్రామానికి రోడ్డు మాత్రం ఏర్పాటు చేయలేదు.
మండలంలోని రేకులకుంట ప్రభుత్వ పాఠశాలలో 2020-21 సంవత్సరంలో రూ. 2.6 లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంట్ను ఏర్పాటుచేశారు.
పట్టణంలోని కొలిమి లేఅవుట్ (జగనన్న కాలనీ)లో 450కు పైగా ఇళ్లు ఉన్నాయి. వైసీపీ హయాం లో జలజీవన మిషన క్రింద వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేసి.. బిల్లులు తీసుకున్నారు.
సులభంగా దొంగతనాలు చేయడం ద్వారా అధికంగా డబ్బు పొందడంపై ఇటీవల దొంగలు దృష్టిసారించారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.