స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్ అంజనరెడ్డి, వైస్ ప్రసిడెంట్ అశోక్నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు.
మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు.
సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, అధికారులు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పూర్ణచంద్ర ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.
మానవ సేవే.. మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్టు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్టు ద్వారా సేవలందించారని... ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు.
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు.
స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఉరవకొండ- దర్గాహొన్నూరు మార్గంలో కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని ఎస్ఎ్ఫఐ జిల్లా సహాయకార్యదర్శి హారున రషీద్ డిమాండ్ చేశారు.
మండలంలో గతంలో అధికంగా సాగుచేసే వేరుశనగ పంటపై రైతు లు కాలక్రమేన నిరాసక్తి చూపుతున్నారు
ఇంటి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా.. ఇంటి వద్దకు వచ్చే గ్రామ పం చాయతీ సిబ్బందికి అందజేసి.. మీకు కావాల్సిన ఇంటి సరుకులను ఉచితంగా తీసుకోవచ్చని ఎంపీడీఓ వీరరాజు, డిప్యూటి ఎంపీడీఓ శశికళ తెలిపారు.