-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 21st June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 21 , 2026 | 07:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jun 21, 2026 07:54 IST
యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
యోగా అందరినీ ఒకే వేదికపైకి తెస్తుంది: మోదీ
కోల్కతాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
35 వేల మందితో కోల్కతాలో రికార్డు స్థాయిలో యోగా డే
-
Jun 21, 2026 07:53 IST
వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే
ముక్కోణపు సిరీస్: నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య ఫైనల్ పోరు
గత మ్యాచ్లో లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ
అతడి ప్రవర్తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ
-
Jun 21, 2026 07:26 IST
కర్నూలు: మంత్రాలయం ఓల్డ్ టౌన్లో వైసీపీ నాయకుడు ప్రాణేష్ వీరంగం
తన ఇంటి ముందే బైక్ పై వెళ్తావా అంటూ ఈరన్న అనే యువకుడితో వాగ్వాదానికి దిగిన ప్రాణేష్
మద్యం మత్తులో ఈరన్నపై కత్తితో దాడి చేసిన ప్రాణేష్
ఈరన్న పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
వైసీపీ నాయకుడు ప్రాణేష్ పై హత్యాయత్నం కేసు నమోదు
-
Jun 21, 2026 07:22 IST
తూర్పు విదర్భ, ఛత్తీస్గఢ్పై విస్తరించిన ద్రోణి
నేడు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
బాపట్ల, నెల్లూరు, రాయలసీమలో పిడుగుపాట్లు
తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన
ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం
-
Jun 21, 2026 07:10 IST
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు
ఇందిరాపార్క్ యోగా వేడుకల్లో పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రాంచందర్రావు, ఎంపీ లక్ష్మణ్
-
Jun 21, 2026 07:10 IST
నేడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్రెడ్డి
మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్రమంత్రులతో భేటీ
రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంపై ఒత్తిడికి యోచన
-
Jun 21, 2026 07:09 IST
నీట్ ఎగ్జామ్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జవాబు పత్రాల రవాణాకు ప్రత్యేక పోలీస్ భద్రత
పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
-
Jun 21, 2026 07:09 IST
తెలంగాణలో 208 నీట్ ఎగ్జామ్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో నీట్ రాయనున్న 2.95 లక్షల మంది
పరీక్ష రాసే అభ్యర్థులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం
అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు
ఏపీలో నీట్ పరీక్షకు 185 కేంద్రాల ఏర్పాటు
ఏపీలో నీట్ ఎగ్జామ్ రాయనున్న 65,790 మంది అభ్యర్థులు
-
Jun 21, 2026 07:08 IST
నేడు నీట్ రీఎగ్జామ్
పరీక్ష రాయనున్న 22.79 లక్షల అభ్యర్థులు
దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
సీసీ కెమెరాలతో లైవ్ మానిటరింగ్
అక్రమాల నియంత్రణకు Ai ఆధారిత సీసీటీవీ
51వేల జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ
-
Jun 21, 2026 07:07 IST
పశ్చిమ బెంగాల్: కోల్కతాలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం..
పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం సువేందు అధికారి
-
Jun 21, 2026 07:05 IST
అమరావతి: సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన రామ్దేవ్
వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో IGM స్టేడియంలో సీఎం చంద్రబాబు యోగా సాధన
చంద్రబాబుతో కలిసి యోగాలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
-
Jun 21, 2026 07:01 IST
అమరావతి: నేడు ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా వేడుకలు
యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏపీలో సామూహిక యోగాలో పాల్గొన్న 6,300 మంది ట్రైనర్లు
ఏపీలో 1.33 లక్షల సెంటర్లలో యోగా వేడుకలు