శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:38 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 24 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.12 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 63,454
తలనీలాలు సమర్పించినవారు: 24,882
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించుకోవాలి: వైఎస్ జగన్
Read Latest Telangana News and National News