శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:34 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.72 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,394
తలనీలాలు సమర్పించినవారు: 31,129
ఈ వార్తలు కూడా చదవండి:
ఏఐ, డిజిటల్లో అగ్రగామిగా విశాఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News