యుద్ధం ఎఫెక్ట్..సరిహద్దుల రైతులు ఎమోషనల్
ABN, Publish Date - May 10 , 2025 | 09:58 AM
పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలవ నీడ లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు పాకిస్తాన్ నుంచి సెల్స్ వచ్చి పడతాయోనని తెలియక పొలాల్లో వ్యవసాయం చేసుకునే రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం
Airport Security Alert: ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్
Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి
For More AP News and Telugu News
Updated at - May 10 , 2025 | 10:01 AM