Home » Rajastan
రాజస్థాన్లో ఓ దొంగ పెళ్లిలో చేతివాటం చూపించాడు. ఏకంగా పెళ్లి కూతురికి సంబంధించిన బ్యాగ్నే కొట్టేశాడు. డబ్బు, నగలు ఉన్న ఆ బ్యాగ్తో ఉడాయించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్లో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలు పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగించింది. దేశ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు బయటపడటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
రాజస్థాన్లోని అల్వార్ జైలులో ఇద్దరు ఖైదీలు ప్రేమించుకున్నారు. పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో న్యూస్ పేపర్ పఠనం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సామాజిక అవగాహన, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రెడీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓ బాలిక ముక్కులోకి జలగ ప్రవేశించింది. రెండు నెలలుగా ముక్కలో ఉండి రక్తం పీలుస్తూ మూడు అంగుళాలు పెరిగింది. ముక్కునుంచి రక్తం కారుతూ ఉండటం.. నొప్పి రావటంతో బాలిక ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ముక్కులో జలగ ఉన్న సంగతి బయటపడింది.
భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు హనుమంతుడిని ఎంతో నిష్టతో కొలుస్తారు. హనుమంతుడు అంటే ధైర్యం, భక్తి, శక్తి, రక్షణ అంటారు.
ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. బతికుండగానే మహిళపై, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్ద్వారా టెంపుల్కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఫలోడి జిల్లాలోని మటోడా ఏరియాలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. టెంపో కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి టెంపో నుజ్జునుజ్జయింది.
ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి రాజస్తాన్లోని సిరోహి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు. వారు అబు రోడ్లోని హాలీడే హోటల్లో దిగారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తినడం, తాగటం, రెస్ట్ తీసుకోవటం చేశారు.