• Home » Rajastan

Rajastan

Newspapers Mandatory: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి

Newspapers Mandatory: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి

ప్రభుత్వ పాఠశాలల్లో న్యూస్ పేపర్ పఠనం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సామాజిక అవగాహన, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రెడీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Leech In Girls Nose: బాలిక ముక్కులో జలగ.. రెండు నెలలుగా రక్తం తాగుతూ..

Leech In Girls Nose: బాలిక ముక్కులో జలగ.. రెండు నెలలుగా రక్తం తాగుతూ..

రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక ముక్కులోకి జలగ ప్రవేశించింది. రెండు నెలలుగా ముక్కలో ఉండి రక్తం పీలుస్తూ మూడు అంగుళాలు పెరిగింది. ముక్కునుంచి రక్తం కారుతూ ఉండటం.. నొప్పి రావటంతో బాలిక ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ముక్కులో జలగ ఉన్న సంగతి బయటపడింది.

Lord Hanuman:  దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Lord Hanuman: దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు హనుమంతుడిని ఎంతో నిష్టతో కొలుస్తారు. హనుమంతుడు అంటే ధైర్యం, భక్తి, శక్తి, రక్షణ అంటారు.

Couple Burnt Alive:  అర్థరాత్రి ప్రియుడితో మహిళ.. బతికుండగానే కాల్చి చంపిన కుటుంబసభ్యులు..

Couple Burnt Alive: అర్థరాత్రి ప్రియుడితో మహిళ.. బతికుండగానే కాల్చి చంపిన కుటుంబసభ్యులు..

ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. బతికుండగానే మహిళపై, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'

Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'

రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్‌ద్వారా టెంపుల్‌కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

Tempo Traveller Rams Stationary: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..

Tempo Traveller Rams Stationary: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..

ఫలోడి జిల్లాలోని మటోడా ఏరియాలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. టెంపో కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి టెంపో నుజ్జునుజ్జయింది.

Luxury Car Viral Video: పది వేల బిల్లు చేసి కాస్ట్‌లీ కారులో పరార్.. కట్ చేస్తే..

Luxury Car Viral Video: పది వేల బిల్లు చేసి కాస్ట్‌లీ కారులో పరార్.. కట్ చేస్తే..

ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి రాజస్తాన్‌లోని సిరోహి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు. వారు అబు రోడ్‌లోని హాలీడే హోటల్‌లో దిగారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తినడం, తాగటం, రెస్ట్ తీసుకోవటం చేశారు.

Cough Syrup Issue: పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం

Cough Syrup Issue: పిల్లల ప్రాణాలు తీస్తున్న దగ్గు ముందు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కలకలం

రాజస్థాన్‌లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్‌లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్‌ను సస్పెండ్..

Cough Syrup Incident: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..

Cough Syrup Incident: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..

ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్‌కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.

Bride Flees With Gold And Cash:  ఫస్ట్ నైట్ రోజు వరుడికి గట్టి షాకిచ్చిన వధువు

Bride Flees With Gold And Cash: ఫస్ట్ నైట్ రోజు వరుడికి గట్టి షాకిచ్చిన వధువు

తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి