• Home » Rajastan

Rajastan

 విజయవాడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి అరెస్టు

విజయవాడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి అరెస్టు

విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

మానవ మృగం.. గర్భిణి అని కూడా చూడకుండా..

మానవ మృగం.. గర్భిణి అని కూడా చూడకుండా..

జైపూర్‌లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన జపాన్‌‌కు చెందిన మహిళా టూరిస్ట్‌ను కొంతమంది యువకులు వేధింపులకు గురిచేశారు.

60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ

60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ జిల్లా ఝలారియా గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. భగీరథ్ అనే మూడేళ్ల బాలుడు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటి ‘సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్ కన్నుమూసిన విషయం మరవక ముందే మరో యువ నటి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.

భారత వాయుసేన సమచారం పాకిస్థాన్‌కు లీక్.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్..

భారత వాయుసేన సమచారం పాకిస్థాన్‌కు లీక్.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్..

భారత్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులకు సమచారం అందింది.

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

హైవేపై కారు ప్రమాదం.. శకున్ గ్రూప్ ఎండీ మృతి..

హైవేపై కారు ప్రమాదం.. శకున్ గ్రూప్ ఎండీ మృతి..

శకున్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లభ్ మహేశ్వరి ప్రయాణిస్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బారికేడ్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వల్లభ్ చనిపోగా.. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి

రాజస్థాన్‌లోని బలోత్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

2020లో మాయం అయ్యాడు.. ఐదేళ్ల తర్వాత..

2020లో మాయం అయ్యాడు.. ఐదేళ్ల తర్వాత..

కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో కలిసి అన్న కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తలు కలిసి బాలుడి శవాన్ని హైవే పక్కన పూడ్చి పెట్టారు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

ముందెన్నడూ చూడని రీతిలో బ్లింకిట్ డెలివరీ.. ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ..

ముందెన్నడూ చూడని రీతిలో బ్లింకిట్ డెలివరీ.. ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ..

రాజస్థాన్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లి బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి