Home » Rajastan
ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. బతికుండగానే మహిళపై, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్ద్వారా టెంపుల్కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఫలోడి జిల్లాలోని మటోడా ఏరియాలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. టెంపో కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి టెంపో నుజ్జునుజ్జయింది.
ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి రాజస్తాన్లోని సిరోహి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు. వారు అబు రోడ్లోని హాలీడే హోటల్లో దిగారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తినడం, తాగటం, రెస్ట్ తీసుకోవటం చేశారు.
రాజస్థాన్లో దగ్గు మందు సిరప్ తాగిన మరో ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది. అటు మధ్యప్రదేశ్లో మొత్తం 11 మంది పిల్లలు బలయ్యారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. డ్రగ్ కంట్రోలర్ను సస్పెండ్..
ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.
తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది.
నజీర్ అనే వ్యాపారి.. వస్త్ర దుకాణంలోని పై అంతస్తు బాల్కనీలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు. అయితే నీళ్లు తాగే క్రమంలో ఒక అడుగు వెనక్కు వేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పోలీసులు అతి కష్టం మీద వారిని కిందకు దించారు. ఇద్దరినీ స్టేషన్కు తీసుకెళ్లారు. జీప్ ఎక్కి అల్లరి చేసినందుకు గానూ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.
రాజస్థాన్లోని జైపూర్, ఉదయ్పూర్, జోథ్పూర్లలో పర్యటించారు. వారికి జోథ్పూర్ బాగా నచ్చింది. తాజాగా, అక్కడి మెహ్రంగ్ఘర్ పోర్టులో హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.