CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. ఎందుకంటే
ABN, Publish Date - Mar 14 , 2025 | 06:48 AM
ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డిని డీఎంకే నేతలు కలిశారు. డీలిమిటేషన్పై ఈనెల 22న జేఏసీ సమావేశంలో.. పాల్గొనాలని సీఎం రేవంత్ను డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఏఐసీసీ అధిష్ఠానంతో మాట్లాడి జేఏసీ సమావేశానికి హాజరవుతానని రేవంత్రెడ్డి తెలిపారు.
1/5
ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డిని డీఎంకే నేతలు కలిశారు. డీలిమిటేషన్పై ఈనెల 22న జేఏసీ సమావేశంలో పాల్గొనాలని సీఎం రేవంత్ను డీఎంకే నేతలు ఆహ్వానించారు.
2/5
ఏఐసీసీ అధిష్ఠానంతో మాట్లాడి జేఏసీ సమావేశానికి హాజరవుతానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
3/5
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
4/5
దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు.
5/5
తెలంగాణలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటామని డీఎంకే నేతలు అన్నారు. డీలిమిటేషన్పై పార్టీలకతీతంగా చర్చ జరగాలని డీఎంకే నేతలు తెలిపారు.
Updated at - Mar 14 , 2025 | 06:50 AM