• Home » Chennai

Chennai

వీఐటీ వ్యవస్థాపకుడు.. విశ్వనాథన్‌కు అమెరికా వర్సిటీ డాక్టరేట్‌

వీఐటీ వ్యవస్థాపకుడు.. విశ్వనాథన్‌కు అమెరికా వర్సిటీ డాక్టరేట్‌

శుక్రవారం న్యూయార్క్‌లోని ఆర్‌ఐటీలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సి.మున్సన్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ప్రభు డేవిడ్‌.. విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించి సత్కరించారు.

Prakash Raj: పవన్‌ కల్యాణ్‌కు దీర్ఘదృష్టి లేదు

Prakash Raj: పవన్‌ కల్యాణ్‌కు దీర్ఘదృష్టి లేదు

పవన్ కల్యాణ్‌కి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, ఆయనకు రాజకీయాల్లో దీర్ఘదృష్టి లేదని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. తమిళ నటుడు విజయ్ గురించి కూడా ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Andhra Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో కీలక పరిణాం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి పీఏ దిలీప్‌‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

లెజెండరీ యాక్టర్, కమల్‌ హాసన్‌ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.

Chennai: పార్టీ పదవి నుంచి తమిళ మంత్రి పొన్ముడి ఔట్‌

Chennai: పార్టీ పదవి నుంచి తమిళ మంత్రి పొన్ముడి ఔట్‌

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ పార్టీ పదవి నుంచి తప్పించారు.

సీఎం రేవంత్‌తో సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

సీఎం రేవంత్‌తో సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చెన్నైలోని సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గార్‌ పాంగ్‌ సోమవారం కలిశారు.

Nithyananda Alive: నిత్యానంద క్షేమం... కైలాస వెబ్‌సైట్‌ వెల్లడి

Nithyananda Alive: నిత్యానంద క్షేమం... కైలాస వెబ్‌సైట్‌ వెల్లడి

వివాదాస్పద గురువు నిత్యానంద జీవించే ఉన్నారని ఆయన వెబ్‌సైట్ ‘కైలాస’ వెల్లడించింది. ఉగాది వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించడంతో మృతిచెందారని వచ్చిన వార్తలను ఖండించింది

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

Trains: సికింద్రాబాద్‌-రామనాథపురం ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాద్‌-రామనాథపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 2,9,26,23,30 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.45 గంటలకు రామనాథపురం చేరుకుంటుందని వారు తెలిపారు.

Nithyananda Mystery: నిత్యానంద సజీవ సమాధి

Nithyananda Mystery: నిత్యానంద సజీవ సమాధి

స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం సజీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్‌ ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఆయన భక్తులలో విషాదం నెలకొంది, నిత్యానంద ఆస్తులు ఇప్పుడు రంజితకే చేరే అవకాశం ఉందని సమాచారం

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

Vijay: 2026 ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ.. స్టాలిన్, మోదీపై విజయ్ నిప్పులు

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్‌ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి