Home » Chennai
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా కన్నిగైపేర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో ఆదివారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు.
తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బార్లో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వస్తున్న రెండు బైకులను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రం తొలిరోజు తొలి ప్రదర్శనను సూర్య సోదరుడు కార్తీతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్లో త్రిష చూశారు. అనంతరం సెక్యూరిటీతో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అయితే అభిమానులతో ఆమె సంభాషించనప్పటికీ థియేటర్ బయట ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే యాదృచ్ఛికంగా ఆమె వెనుకనే దళపతి విజయ్ భారీ పోస్టర్ ఉంది.
గురువారం ఉదయం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాన్సిల్ అయింది. ఈ విషయం తెలియని విజయ్ మద్దతుదారులు రాష్ట్రం నలుమూలల నుంచి స్టేడియం దగ్గరకు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాన్సిల్ అయిందని తెలిసి షాక్ అయ్యారు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
తమిళనాడు రాజకీయం రసపట్టుగా మారింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది.
ఇండియన్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.