Dog: దానికి తెలియదుగా.. ఆమె ఐఏఎస్ అధికారి అని.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - May 10 , 2025 | 12:43 PM
ఓ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపేటలో జరిగింది. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ఆ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసింది. కాగా.. ఈ కుక్కను ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. అతనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

- ఐఏఎస్ అధికారిపై శునకం దాడి
చెన్నై: నగరంలో వాకింగ్ చేస్తున్న ఐఏఎస్(IAS) అధికారిపై పెంపుడు శునకం దాడి చేయడం కలకలం రేపింది. తేనాంపేటలోని వైద్య సేవల ఎంపిక బోర్డు చైర్పర్సన్గా ఐఏఎస్ అధికారి ఉమామహేశ్వరి(IAS officer Uma Maheshwari) వ్యవహరిస్తున్నారు. రాయపేటలో కుటుంబంతో నివసిస్తున్న ఆమె, శుక్రవారం ఉదయం తన భర్తతో బాలాజి నగర్(Balaji Nagar)లో వాకింగ్ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Train: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
ఆ సమయంలో ఓ ఇంట్లో పెంచుకుంటున్న శునకం హఠాత్తుగా బయటకు వచ్చి ఐఏఎస్ అధికారిపై దాడి చేసింది. ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకుని ఇంటికి వెళ్లారు. శునకం యజమాని సురేష్(Suresh)పై ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News