• Home » IAS Officers

IAS Officers

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు..

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు చోటుచేసుకున్నాయి..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలు రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఆదేశాలను జారీ చేయడం ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.

Komatireddy Venkat Reddy: మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?

Komatireddy Venkat Reddy: మహిళా అధికారుల బదిలీపై మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్పారంటే?

మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని.. వాటిని తాము తట్టుకుంటామని.. కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందని ప్రశ్నించారు.

IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ

IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Collector: ముస్తాబు కలెక్టర్‌ తవణంపల్లె బిడ్డ

Collector: ముస్తాబు కలెక్టర్‌ తవణంపల్లె బిడ్డ

పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్‌ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు.

Telangana IAS Transfers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

Telangana IAS Transfers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీలు (IAS Officers Transfer in Telangana) జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

IAS Officers Transfer:  ఏపీ  ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

IAS Officers Transfer: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Officers Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పోస్టింగ్‌లు

IAS Officers Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పోస్టింగ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP IAS, IPS Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు

AP IAS, IPS Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బదిలీలకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటుంది.

IAS Officers: 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

IAS Officers: 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకారం, ఆర్ధిక శాఖ వ్యయ కార్యదర్శిగా ప్రశాంత్‌ ఎం.వడనేరె, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శిగా రాజగోపాల్‌ సుంకర, భూసర్వే శాఖ డైరెక్టర్‌గా దీపక్‌ జాకబ్‌, రవాణా శాఖ రోడ్డు భద్రత కమిషనర్‌గా గజలక్ష్మి, సహకార సంఘ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కవితా రాము నియమితులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి