Share News

IAS Officers Transfer: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Officers Transfer:  ఏపీ  ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
IAS Officers Transfer

అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ (AP IAS officers transferred) అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు వీరే..

  • ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మీ

  • ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్‌గా ప్రశాంతి

  • స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బీఆర్ అంబేద్కర్

  • ఎక్సైజ్ డైరెక్టర్‌గా చామకుర్తి శ్రీధర్

  • సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా భార్గవ్ తేజ

  • కృష్ణా జాయింట్ కలెక్టర్‌‌గా మల్లవరపు నవీన్

  • ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం

  • నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ముగిలి వెంకటేశ్వర్లు

  • రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లిఖార్జున


ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు

నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 20 , 2025 | 06:12 PM