Telangana IAS Transfers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

ABN, Publish Date - Oct 31 , 2025 | 08:20 PM

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీలు (IAS Officers Transfer in Telangana) జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీలు( IAS Officers Transfer in Telangana) జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

  • అభివృద్ధి సంక్షేమ పథకాల ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌

  • గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్‌

  • రవాణాశాఖ కమిషనర్‌గా ఇలంబర్తి

  • మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ - సీఎస్‌ రామకృష్ణారావు

  • GAD కార్యదర్శిగా శ్రీధర్‌

  • టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషా

  • షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌గా జితేందర్‌

  • అభివృద్ధి, సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శిగా సైదులు

Updated at - Oct 31 , 2025 | 08:20 PM