• Home » IAS

IAS

Marital Harassment: ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

Marital Harassment: ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది.

Hyderabad: ఈ కర్నూలు కుర్రోడు మామూలోడుకాదుగా.. ఏం చేశాడో తెలిస్తే...

Hyderabad: ఈ కర్నూలు కుర్రోడు మామూలోడుకాదుగా.. ఏం చేశాడో తెలిస్తే...

తానొక ఐఏఎస్ అధికారినంటూ పలువురి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్‌ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఆయన పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.

Collector: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Collector: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొన్నారు.

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్‌ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రకటించారు. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

GHMC: జీహెచ్‌ఎంసీలో జనరేటివ్‌-ఏఐ..

GHMC: జీహెచ్‌ఎంసీలో జనరేటివ్‌-ఏఐ..

పారదర్శక సేవలు, పౌర సమస్యల పరిష్కారం, పాలనా వ్యవహారాల్లో సంస్కరణలకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పౌర సేవలు మొదలు ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్‌ పార్కింగ్‌, బస్సుల రియల్‌ టైం ట్రాకింగ్‌, రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ మోడల్స్‌, ప్రాజెక్టు టెండర్‌ మూల్యాంకనం, కీటక జనిత వ్యాధుల నివారణ, నిర్మాణరంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌ నియంత్రణను సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టాలని భావిస్తోంది.

IAS Officers: 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

IAS Officers: 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకారం, ఆర్ధిక శాఖ వ్యయ కార్యదర్శిగా ప్రశాంత్‌ ఎం.వడనేరె, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శిగా రాజగోపాల్‌ సుంకర, భూసర్వే శాఖ డైరెక్టర్‌గా దీపక్‌ జాకబ్‌, రవాణా శాఖ రోడ్డు భద్రత కమిషనర్‌గా గజలక్ష్మి, సహకార సంఘ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కవితా రాము నియమితులయ్యారు.

Nellore Collector: కరేడుపై అపోహలొద్దు.. చర్చలకు సిద్ధం

Nellore Collector: కరేడుపై అపోహలొద్దు.. చర్చలకు సిద్ధం

నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్‌ సోలార్‌ పరిశ్రమకు భూసేకరణపై రైతులకు ఎటువంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ అన్నారు..

High court: హైకోర్టు ప్రశ్న.. ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా..

High court: హైకోర్టు ప్రశ్న.. ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా..

ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా అని జీసీసీ కమిషనర్‌ కుమరగురుపరన్‌ను ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉల్లంఘన కేసులో గురువారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.

Sub Collector: రైతులను సంతృప్తి పరిచాకే ఇండోసోల్‌కు భూసేకరణ

Sub Collector: రైతులను సంతృప్తి పరిచాకే ఇండోసోల్‌కు భూసేకరణ

ఇండోసోల్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో భూసేకరణ ప్రక్రియను అక్కడి రైతులకు అర్థమయ్యేలా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి