• Home » IAS

IAS

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్‌కు జలవనరుల శాఖ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

IAS అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం: 'అధికారం ఉంటే సస్పెండ్ చేసేవాళ్లం!'

IAS అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం: 'అధికారం ఉంటే సస్పెండ్ చేసేవాళ్లం!'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదంది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులన్నా ఆయనకు గౌరవం లేదని మండిపడింది.

తెలంగాణ ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారిపై వచ్చిన ఫిర్యాదును మూడు నెలల్లోగా తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది.

పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కరీంనగర్ జిల్లాలో సీపీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున నగదు వసూల్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడతానని తెలిపారు.

మొదట నేనే ప్రపోజ్‌ చేశా.. ప్రేమలో గౌరవం కూడా ముఖ్యం

మొదట నేనే ప్రపోజ్‌ చేశా.. ప్రేమలో గౌరవం కూడా ముఖ్యం

‘‘ప్రేమలో పరస్పర గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం అత్యంత ముఖ్యం’’ అంటారు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి కమిషనర్‌ జి. సృజన. ఆమెది ప్రేమ వివాహం.

Mahesh Kumar Goud: మీడియా సంస్థలు అలా చేయడం సరికాదు: మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud: మీడియా సంస్థలు అలా చేయడం సరికాదు: మహేశ్ గౌడ్

మహిళా ఐఏఎస్ అధికారి గురించి ఓ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ప్రసారం చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు.

Telangana IAS: ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..

Telangana IAS: ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..

మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనాలు ప్రసారమవడంపై తెలంగాణ ఐఏఎస్ సంఘం స్పందించింది. మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని హెచ్చరించింది..

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

హైదరాబాద్ లోగల జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Collector: ముస్తాబు కలెక్టర్‌ తవణంపల్లె బిడ్డ

Collector: ముస్తాబు కలెక్టర్‌ తవణంపల్లె బిడ్డ

పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్‌ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి