• Home » IAS

IAS

మొదట నేనే ప్రపోజ్‌ చేశా.. ప్రేమలో గౌరవం కూడా ముఖ్యం

మొదట నేనే ప్రపోజ్‌ చేశా.. ప్రేమలో గౌరవం కూడా ముఖ్యం

‘‘ప్రేమలో పరస్పర గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం అత్యంత ముఖ్యం’’ అంటారు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి కమిషనర్‌ జి. సృజన. ఆమెది ప్రేమ వివాహం.

Mahesh Kumar Goud: మీడియా సంస్థలు అలా చేయడం సరికాదు: మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud: మీడియా సంస్థలు అలా చేయడం సరికాదు: మహేశ్ గౌడ్

మహిళా ఐఏఎస్ అధికారి గురించి ఓ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ప్రసారం చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు.

Telangana IAS: ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..

Telangana IAS: ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..

మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనాలు ప్రసారమవడంపై తెలంగాణ ఐఏఎస్ సంఘం స్పందించింది. మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని హెచ్చరించింది..

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

హైదరాబాద్ లోగల జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Collector: ముస్తాబు కలెక్టర్‌ తవణంపల్లె బిడ్డ

Collector: ముస్తాబు కలెక్టర్‌ తవణంపల్లె బిడ్డ

పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్‌ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు.

Marital Harassment: ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

Marital Harassment: ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది.

Hyderabad: ఈ కర్నూలు కుర్రోడు మామూలోడుకాదుగా.. ఏం చేశాడో తెలిస్తే...

Hyderabad: ఈ కర్నూలు కుర్రోడు మామూలోడుకాదుగా.. ఏం చేశాడో తెలిస్తే...

తానొక ఐఏఎస్ అధికారినంటూ పలువురి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్‌ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఆయన పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.

Collector: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Collector: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొన్నారు.

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్‌ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రకటించారు. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి