Share News

Bhuvaneswari: అనంతలో వెంకటమ్మ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

ABN , Publish Date - Mar 06 , 2024 | 02:07 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గం, అనంతపురం టౌన్ 28వ డివిజన్‌లో పార్టీకార్యకర్త డేరంగుల వెంకటమ్మ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు.

Bhuvaneswari: అనంతలో వెంకటమ్మ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

అనంతపురం, మార్చి 6: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) కార్యక్రమంలో జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గం, అనంతపురం టౌన్ 28వ డివిజన్‌లో పార్టీ కార్యకర్త డేరంగుల వెంకటమ్మ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 16-10-2023న వెంకటమ్మ (70) గుండెపోటుతో మృతిచెందారు. కాసేపటి క్రితమే వెంకటమ్మ నివాసానికి చేరుకున్న భువనేశ్వరి.. వెంకటమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. వెంకటమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వెంకటమ్మ కుటుంబానికి రూ.3 లక్షలు ఆర్థికసాయాన్ని భువనేశ్వరి అందించారు.

ఇవి కూడా చదవండి...

Chandrababu: చంద్రబాబు వద్దకు క్యూ కట్టిన ఆశావహులు..

TDP-Janasena: ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. అవేంటంటే..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2024 | 02:08 PM