Share News

Chandrababu: చీకటిపల్లిలో రైతులపై దాడిని ఖండించిన చంద్రబాబు

ABN , Publish Date - Dec 25 , 2023 | 08:47 PM

చీకటిపల్లిలో రైతులపై దాడినితెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఖండించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతల దాడి చేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Chandrababu: చీకటిపల్లిలో రైతులపై దాడిని ఖండించిన చంద్రబాబు

చిత్తూరు: చీకటిపల్లిలో రైతులపై దాడినితెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఖండించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతల దాడి చేశారని చెప్పారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలని అడిగి తెలుసుకున్నారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఎమ్మెల్సీ కంచర్లకు చంద్రబాబు సూచించారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - Dec 25 , 2023 | 08:47 PM