Home » Andhra Pradesh » West Godavari
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో హామీలకే రంగులేశారు. పట్టణంలో టిడ్కో ఇళ్లు పేదలకు అందిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చి ఇళ్లకు పార్టీ రంగు వేసి ప్రజలను మోసం చేశారు.
గత ఐదేళ్లుగా భూక్రయ, విక్రయాలు బోల్తా పడ్డాయి. యజమానులు నిండా మునగ్గా కొనుగోలు దారులది అదే పరిస్థితి. రిజి స్ర్టేషన్ చార్జీలను ఎడాపెడా పెంచేశారు.
మండలంలోని చనుబండ గ్రామానికి చెందిన బర్రె ఆమని (30) అనే మహిళ, ఆమె ఇద్దరు పిల్లల అదృశ్యంపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి రూటు ఎటు ? మన దారికి తెచ్చుకోవడం ఎలా.. ఏం కావాలంటే అది ఇద్దాం. వాళ్ళంతా బయటపడక్కర్లేదు. అంతర్గతంగా మనకు ఓటేస్తే చాలు. దేనికైనా మేము రెడీ. కాని ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచండి. ఎవరెవరు ఎటు ఎటు వెళుతున్నారో చూడండి. వెంటనే మా చెవిన వేయండి.
కొవ్వూరు నియోజకవర్గంలో ఆదాయ వనరులు అంతంతమాత్రం కాగా పర్యాటకమే ప్రధానం. అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా వైసీపీ పాలనలో పర్యాటకం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
సివిల్ ఇంజనీర్గా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతమయ్యేలా కృషి చేస్తూ నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో అన్నివిధాలా న్యాయం చేస్తానని ఏలూరు ఎంపీ కూటమి అభ్యర్ధి పుట్టా మహేష్కుమార్ యాదవ్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని వైసీపీ ఓటమి ఖాయమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు.
వైసీపీ అరాచక పాలనను ప్రజలే డక్కవుట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు.
నరసాపురం పార్లమెం ట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా వున్నారు.
ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఊళ్లకు వచ్చేందుకు ఇప్పటికే రైళ్లకు అడ్వాన్స్గా రిజర్వేషన్ చేయించు కున్నారు. మరికొందరు వాహనాల్లో వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.