Home » LATEST NEWS
కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు.
మాటలు జాగ్రత్త!! వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే చెప్పకూడదా! ప్రశ్నించ కూడదా? మీఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా?’
హనుమకొండ, కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనెట్హాల్లో ఆదివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అనే అంశంపై సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ఏబీవీపీ కార్యకర్తలు, పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీకి ఓటేస్తే రైల్వేను, ఎల్ఐసీని అదానీ, అంబానీలకు అమ్మేస్తారని.. కాబట్టి, ఆయా సంస్థల్లో పని చేసే వారికి ఉద్యోగాలు ఉండాలంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
బటన్ నొక్కాను.. బటన్ నొక్కాను అంటూ బటన్రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్ వార్ అంటున్నాడు.. ఏది క్లాస్ వార్..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు. రూ.వంద బాదేశాడు.. రూ.వెయ్యి నొక్కేశాడు.. తాడేపల్లి ప్యాలె్సను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది.. క్లాస్ వార్ అంటే అదీ..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలని.. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్టని ధ్వజమెత్తారు.
‘‘2014 కంటే ముందు నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అందరం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం! కానీ.. గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో చేసిన నిర్వాకాలు..
విశాఖ స్టీల్ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నా సీఎం జగన్మోహన్రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
పొలిటకల్ నర్సరీగా పేర్గాంచి, రాజకీయ దిగ్గజాలను అందించిన పురిటిగడ్డగా పెందుర్తి నియోజకవర్గం చరిత్ర కెక్కింది.