జనగామ జిల్లాలోని జాఫర్ఘడ్లో సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు చెందిన అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఐటీ శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమార్తె పేరు మీద ఉన్న కోట్లాది రూపాయిల ఆస్తులను అటాచ్ చేశారు.
హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
సమ్మక్క, సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద వనదేవతల జాతర. దేశ వ్యాప్తంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలి వస్తుంటారు.
మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ సైకో వీరంగంతో ఆస్పత్రిలో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు.
మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గంగారం, కొత్తగూడ మండలాల్లో పులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలను హనుమకొండ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు.
హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. అల్లరిమూక రెచ్చిపోయింది. అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై దారుణంగా దాడి చేసింది.
భూపాలపల్లిలోని ఎస్సీ హాస్టల్ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు వేసింది.
బాలికల హాస్టల్లో ఓ ఆగంతకుడు హల్చల్ చేశాడు. హాస్టల్లోకి చొరబడ్డ ఆ వ్యక్తి.. అతడి స్నేహితులను కూడా అక్కడకు పిలిపించుకున్నాడు. దీంతో బాలికలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.