• Home » Telangana

తెలంగాణ

వచ్చే ఐదు నెలల్లో 10 వేల మందికి ఉపాధి

వచ్చే ఐదు నెలల్లో 10 వేల మందికి ఉపాధి

రాష్ట్రంలో రూ.2,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ), ఐటీఐల ద్వారా వచ్చే ఐదు నెలల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.

హెచ్‌ఎండీఏ సీఈ అక్రమాస్తులు రూ.100 కోట్లు!

హెచ్‌ఎండీఏ సీఈ అక్రమాస్తులు రూ.100 కోట్లు!

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బచ్చు రవీందర్‌ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

క్యూర్‌లో వీధి దీపాల నిర్వహణ.. పదేళ్లు ఒకే సంస్థకు!

క్యూర్‌లో వీధి దీపాల నిర్వహణ.. పదేళ్లు ఒకే సంస్థకు!

జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణను ఇప్పుడు చిన్న చిన్న ఏజెన్సీలు చేపడుతున్నాయి! ప్రాంతాలవారీగా ఆయా కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్నాయి!

పోగొట్టుకున్న సొమ్ము సులభంగా వెనక్కి

పోగొట్టుకున్న సొమ్ము సులభంగా వెనక్కి

సైబర్‌ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన వారు ఆ డబ్బును తిరిగి పొందేందుకు ఉన్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది.

ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. నేడు సీఎం భూమి పూజ

ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. నేడు సీఎం భూమి పూజ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో అమెజాన్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి బుధవారం సీఎం రేవంత్‌ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలోని ..

ఏసీబీ వలలో పెద్దపల్లి మునిసిపల్‌ ఏఈ

ఏసీబీ వలలో పెద్దపల్లి మునిసిపల్‌ ఏఈ

పెద్దపల్లి మునిపాలిటీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈ)గా పనిచేస్తున్న కళ్లేపల్లి సతీశ్‌ కుమార్‌ ఏసీబీ వలకు చిక్కారు. పెద్దపల్లిలోని తెనుగువాడ శ్మశానవాటిక..

రెండేళ్లలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌

రెండేళ్లలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌

తెలంగాణలోని వరంగల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

లోకల్‌ పర్చేజ్‌ పేరిట నొక్కేశారు

లోకల్‌ పర్చేజ్‌ పేరిట నొక్కేశారు

సర్కారీ దవాఖానాల్లో అత్యవసరం పేరిట చేస్తున్న ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో పాటు..

ఉత్తర ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులివ్వండి

ఉత్తర ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులివ్వండి

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి..

కేంద్రంతో సఖ్యతగా..

కేంద్రంతో సఖ్యతగా..

రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి