‘తమ్ముడూ లేరా.. ఈరోజు రాఖీ పండుగ. నీ అక్కతో రాఖీ కట్టించుకో..’ అని విలపిస్తూ ఆ సోదరి తన తమ్ముడి మృతదేహానికి రక్ష కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబమే కాదు.. బంధువులు, స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
సైబర్ మోసాల్లోనూ ‘గోల్డెన్ అవర్’ కీలకమని పోలీసులు అంటున్నారు. ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి, అనంతరం నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్పై చీటింగ్ కేసు నమోదైంది.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లోని సంతోష్నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఫెరోజ్ బిన్ సుల్తాన్ (24) అనే యువకుడు మృతి చెందాడు.
పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉచిత బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోకుండా కొందరు డీలర్లు అడ్డుపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజారులో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 13, వంకాయ 28, బెండకాయ 23, పచ్చిమిర్చి 26, బజ్జిమిర్చి 55, కాకరకాయ రూ.26లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-2 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్కుమార్ తెలిపారు.