అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.
లేచింది మహిళా లోకం... దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని అప్పుడెప్పుడో సినీ కవి మహిళా చైతన్యాన్ని కీర్తించారు. కానీ.. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది....
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగాను జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని...
తమ పోరాటం వల్లే ట్యాంక్బండ్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇది పాక్షిక విజయమేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ....
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో, ఏపీ జలదోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ...
పంటల సాగులో సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు..
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్(డీటీఏ) కింద ఐదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న అధికారుల పదోన్నతుల వ్యవహారం ఎటూ తేలడం లేదు.
కర్రెగుట్టల్లో మందుపాతర పేలి ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ప్రాకృతిక ప్రపంచ వారసత్వ సంపద (ఇంటాంజియబుల్ ప్రపంచ వారసత్వ సంపద)గా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ...