మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై చెట్లు కూలడంతో పాటు చిన్నచిన్న రేకులు లేచిపోయాయి. చెట్లు విద్యుత్ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్లో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.
కరీంనగర్టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ
కరీంనగర్ అర్బన్, మే 26 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి
మానకొండూర్, మే 26 (ఆంధ్రజ్యోతి) : బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది అని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి గోదాములకు, రైసు మిల్లులకు తరలించా లని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు.
బాల్య వివాహాలతో బాలికల బతుకులు ఆగం అవుతాయని నాగర్కర్నూల్ మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర అన్నారు.
తీవ్రమైన ఎండలకు అటవీ ప్రాంతంలో చిన్న నీటి వనరులు ఎండిపోతున్నాయి.
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బంగ్లాదేశ్కు చెందిన వారు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి పోవాలన్న స్పష్టమైన ఆదేశాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేయడంతో కొంత మంది కాగజ్నగర్ వైపు రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కాగజ్నగర్ ఈసుగాం ఎస్సై ఆధ్వర్యంలో క్యాంపులో 12లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో బంగ్లాదేశ్కు చెందిన ఎనిమిది మందిని గుర్తించారు.
మారుమూల గ్రామాల్లో సూపర్మార్కెట్ల తరహాలో వారసంతలు కొనసాగుతున్నాయి. వారసంతల్లో నిత్యావసర సామగ్రి మొదలుకొని అన్ని రకాల సామాగ్రి లభ్యం అవుతాయి. చిన్న పిల్లల ఆట వస్తువులు, మహిళల కాస్మోటిక్స్, దుస్తులు, వంట పాత్రలు తదితర సామాగ్రి అందుబాటులో ఉంటాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్(టి), దహెగాం, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో వారసంతలు కొనసాగుతున్నాయి. ఇది వరకు బాగానే ఉన్నా వారసంతల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి.