కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 65, బజ్జి మిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో 220కేవీ లైన్, సమ్మర్ యాక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో సబ్స్టేషన్స్లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.
కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్ గవర్నెన్స్లో దేశానికే తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు...
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఏప్రిల్లో ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ...
రాష్ట్రంలో గురుకులాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల ...
దేశంలోని వైద్య కళాశాలలకు ఊరటనిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నడుస్తున్న మెడికల్ ....
సామాజిక బాధ్యత కలిగిన ప్రొఫెసర్గా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని కోరడం నేరం కాదని..
భూమి క్రమబద్ధీకరణ విషయమై ఆసక్తికరమైన కేసు హైకోర్టు ముందుకు వచ్చింది. భూమి క్రమబద్ధీకరణను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన...
దేశ అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్.....
జాతీయ ఐక్యతకు బలమైన వారధిగా హిందీ నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏ భాషకూ హిందీ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు..