• Home » Telangana

తెలంగాణ

ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి మరీ యువకుడిని కొందరు వ్యక్తులు కిరాతకంగా చంపేశారు.

హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు

హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, లాభాల కోసం కల్తీ ముఠాలు రోజురోజుకూ బరితెగిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని రామంతాపూర్‌లో ఇలాంటి ఘోరమైన ఘటనే వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు నష్టపోతున్నారు: మంత్రి తుమ్మల

ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు నష్టపోతున్నారు: మంత్రి తుమ్మల

ఎల్‌నినో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

అవినీతి కేంద్రాలుగా శివారు విద్యుత్‌ సబ్‌డివిజన్లు..!

అవినీతి కేంద్రాలుగా శివారు విద్యుత్‌ సబ్‌డివిజన్లు..!

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రైవేట్‌ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు కొంతమంది విద్యుత్‌ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి.

ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు

ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

చాక్లెట్ల ఆశ చూపి బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్!

చాక్లెట్ల ఆశ చూపి బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్!

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల24, 25తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 23, బజ్జిమిర్చి రూ.50లకు విక్రయిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందనవనం మెట్రోబార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు అందరూ!

అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు అందరూ!

సింగరేణిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వేల కోట్లు దోచుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి