మహిళా శక్తి భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కొనసాగుతున్న భవ న నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. మహిళా శక్తి భవనంలో జిల్లా సమాఖ్య ప్రధా న కార్యాలయం, శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ నిర్మాణాల వివరా లు అడిగి తెలుసుకున్నారు.
కాళేశ్వ రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీ్షరావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ లో ఆయన ఇచ్చిన పవర్పాయింట్ ప్రజంటేషన్ను భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్పై స్థానిక నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే అంతకుముందు పంపిణీకి సిద్ధంగా ఉంచిన, రేషన్ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది.
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సరైన పత్రాలు లేని, గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకులను..
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏబీఎన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అంతేకాకుండా బనకచర్ల ప్రాజెక్ట్పై సైతం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.
జిల్లాలో మోస్తారు వర్షాలు మాత్ర మే కురిశాయి. కనీసం మెట్ట పంటల కు కూడా పూర్తి స్థాయిలో కలిసిరాని పరిస్థితి. భారీగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా భూ గర్భజలాలు గణనీయంగా అడుగంటుతున్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథ కం టెక్నికల్ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భరోసా ఇచ్చారు.
సీజన్ తొలిరోజుల్లో మురిపించిన వరుణుడు తర్వాత కానరాకుండా పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. చినుకామ్మ జాడ ఇవ్వాళో, రేపో కానరాకుండా పోతుందానని ఎదురు చూస్తు న్న కర్షకుల కళ్లలో కన్నీరు తప్ప, ఆనందం లేదు.