గాజాపై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి కోరారు.
బీబీనగర్-భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి-జూలూరు గ్రామాల మధ్య మూసీపై బ్రిడ్జి పనుల ఎనిమిదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.
వానాకాలం 2025-26 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు.
గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మునిసిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స తీసుకోవడంలో వ్యాపారస్తులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
జనానికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర సొమ్ములు అడ్డంగా దోచేసి, తీరా ఇవ్వమంటే, ఏళ్లకేళ్లు తిప్పించుకుంటూ నరకయాతన పాలు చేసిన ఓ మాయగాడి ఇంటిపై బాధితులు దాడి చేశారు. ఫర్నీచర్ తగులబెట్టి, ఇళ్లు దగ్థం..
మిర్యాలగూడలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్నుమా.
టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ 65 వ జాతీయ రహదారిపై దసరా రిటర్న్ జర్నీ రద్దీ కొనసాగుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
దసరా పండగ సెలవులు గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చారు ముగ్గురు యువకులు. పండగ నేపథ్యంలో వాగులో స్నానం చేసేందుకు ఒకరు వాగులోకి దిగారు. వాగులో వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అతడు గల్లంతయ్యాడు. ఆ తర్వాత..