టీచర్గా మారి.. పాఠాలు బోధించా రు కలెక్టర్ చంద్రశేఖర్. ఆల్ఫాబెటిక్ నెంబర్లను, బొమ్మలను చూపిస్తూ కలెక్టర్ చంద్రశేఖర్ చిన్నారులతో సరదాగా గడిపారు. మండలంలోని సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సోమవా రం తనిఖీ చేశారు.
ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగిసి, కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పర్వం మొదలైంది. అధికార, ప్రతిపక్షాల నడుమ హోరాహోరీగా ఎన్ని క జరుగుతుండడంతో ప్రతీ ఓటును రాబట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తున్నా రు.
జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో పోటీ రసవత్తరంగా ఉంది. కొన్నిచోట్ల త్రిముఖపోటీ, మరికొన్ని చోట్ల ద్విముఖ పోటీ నెలకొంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు ముగించారు. మంగళవారం నుంచి అభ్యర్థులు కొద్దిమందితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించవచ్చు.
రాజకీయాలకు అతీతంగా జిల్లాను అబివృద్ధి చేస్తానని పౌరసరఫరాల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంజీరోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
మునిసిపల్ ఎన్నికల సమయం సమీపించింది. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా, 9వ తేదీ సా యంత్రం 5గంటలతో ప్రచారం బంద్కానుంది.
మునిసిపల్ ఎన్నిక ల నేపథ్యంలో నేటినుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.విష్ణుమూర్తి తెలిపారు. ఆదివారం మద్యం దుకాణాల మూసివేతపై ఆయన వివరాలు వెల్లడించారు.
పురపాలక సంఘాల్లో ప్రాతినిధ్యానికి అభ్యర్థులు.. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో మరికొందరు.. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న మునిసిప ల్ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరింది.
అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం భూదానపోచంపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా సీతక్క ప్రచారం ప్రచారం నిర్వహించారు.
మునిసిపల్ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం మొదలైంది. ఒకవైపు పగటివేళ ఇంటింటి ప్రచారాలు సాగిస్తూ, రాత్రికి పంపకాలు మొదలుపెట్టారు. గల్లీల్లో ఎక్కడికక్కడ దావత్లు, పార్టీలు ఊపందుకున్నాయి.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు 2026-28 సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ము గుస్తుందని, కొత్తకార్డులకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులకు జారీ చేయనున్నట్లు తెలిపా రు.