సూర్యాపేట జిల్లాలో మండల వ్యవసాయాధికారుల తీరు చర్చనీయాంశమైంది. మహిళా ఏఈవోలను వేధింపులకు గురిచేస్తూ తుంగతుర్తి డివిజనలో ఇద్దరు ఏవోలు సస్పెండ్కు గురయ్యారు.
హుజూర్నగర్ పరిధిలోని మగ్దుమ్నగర్లో వ్యవసాయ ఏర్పాటుకు పభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో నోటిఫికేషన జారీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు.
వేములపల్లి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చిత్రపరక వాగు, లక్ష్మీదేవిగూడెం బందానికి వరద పోటెత్తింది.
యాదగిరిగుట్ట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఉభయ క్యూలైన్లు, ఆలయ తిరువీధులు కిక్కిరిశాయి.
నాగార్జునసాగర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు పర్యాటకుల కేరింతలు సాగర్లో కనువిందు చేస్తున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి మాట్లాడారు.
- (ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ టౌన) వినాయక ఉత్సవాల సమయం దగ్గర పడుతోంది. ఊరూరా, వాడవాడలా గణపతి ప్రతిమల ఏర్పాటు, గీతాల హోరు, ఊరేగింపు ల సందడి ప్రారంభం కానుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పూజించిన గణనాథులను నిమజ్జనం చేయ డం ఆనవాయితీగా వస్తోంది.
కూరగాయలు, పండ్లు తదితర వ్యాపారులు ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించడంలో మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా భువనగిరి పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ కీలక నిర్ణ యం తీసుకుంది. గణేశ్ నిమజ్జనంలోపే నామినేటెడ్ పదవులను భర్తీచేయాలని శనివారం జరిగిన పార్టీ కోర్కమిటీ, పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
నూతనకల్, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి) : కాంగ్రె స్ సీనియర్ నాయకుడు, సమితి మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి శ్యామ్సుందర్రెడ్డి (95) గురువారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.