నిడమనూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబె ల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలింగమంతులస్వామి జాతరను ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థ రద్దు అధికారులకు కలిసొచ్చింది. ఒకప్పుడు ఏజెంట్ల ద్వారా మామూళ్లు అందేవి. ఏజెంట్లు కొంత తీసుకుని ఎక్కువ మొత్తం అధికారులకు ఇచ్చేవా రు.
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఉల్లాసానికి, శారీరక దృడత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి.
ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ అందిస్తున్న సాయం ‘సంచి లాభం చిల్లుతో సరి’ అన్న నానుడికి సరిపోలా ఉంది. రూ.5లక్షల సాయంలో పావు వంతుకు పైగా ఇసుక కొనుగోలుకు వెచ్చించాల్సి వస్తోంది.
నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నార్కట్పల్లి మండలం నక్కలపల్లి, శాలి గౌరారం మండలం ఊట్కూరు వాసులుగా గుర్తించారు.
‘‘ఈ రైతు పేరు మేకల రవీందర్ రెడ్డి. మునుగో డు మండలం ఎలగలగూడెం గ్రామానికి చెందిన రవీందర్రెడ్డి కుటుంబానికి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వరితోపాటు కూరగాయలు సాగు చేస్తున్నాడు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధాన్యం స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులు నమోదైన ఏడు మిల్లులకు సం బంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరె్స్టచేయగా, మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు.
ఆదాయం లేనిది మునిసి పాలిటీల అభివృద్ధి అంతంత మాత్రమే. పురపాలికలకు వచ్చే ఆదాయం అధిక భాగం ఆస్తి పన్ను నుంచే వస్తుంటుంది. అలాంటి ఆస్తి పన్ను వసూలు చేయడంలో జిల్లా మునిసిపాలిటీలు వెనుకబడ్డాయి.
నల్గొండ జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు. నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లానే కాదని.. పోరాటాల ఖిల్లా అని ఆయన స్పష్టం చేశారు.
కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తోందని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని ఊట్కూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలిసి సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం లభ్యత గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.