దేశంలోని పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ‘దివ్యభారత’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది.
ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేసింది.
టీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మెకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
పేదలకు గృహ వసతి కల్పించే లక్ష్యంగా ఇందిరమ్మ ఇంటి పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్బెడ్రూమ్ ఇళ్లను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించిం ది.
మోత్కూరు మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎట్టకేలకు మంగళవారం ధాన్యం కొనుగోలు, కాంటాలు వేయడం, తూకం వేసిన బస్తాలు మిల్లులకు తరలించడం ప్రారంభమైంది.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది.
మూడు విద్యుత్ టవర్లు మూడు ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాయి. కోర్టుకు చేరిన ఈ వివాదంపై వెకేట్ పిటిషన్ దాఖలు చేయాల్సింది మీరంటే.. మీరేనంటూ నెలల తరబడి ట్రాన్స్కో, ఆర్అండ్బీ, మునిసిపల్ శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తోంది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కూలీలకు రెండున్నర నెలలుగా కూలి డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి.
అధికవడ్డీలు, ప్లాట్ల వ్యాపారాల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు కొల్లగొటిన ఆర్థికనేరగాడు రమావత్ మధునాయక్ తాజాగా మరో భారీ వైట్కాలర్ స్కామ్తో తెరమీదకు వచ్చాడు.
రోడ్డు భద్రతపై అరైవ్-అలైవ్ పేరుతో పోలీస్ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు, లారీ అసోసియేషన్లు, ఇతర ట్రాన్సపోర్ట్ సంబంధిత వాహనదారుల్లో చైతన్య తెస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తోంది.