Home » Telangana » Mahbubnagar
పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగకపోగా తన భార్యను ఓ కాని స్టేబుల్ వశపరుచుకున్నాడ ని, ఇందులో ఆ కానిస్టేబుల్ చెప్పినట్లే ఎస్ఐ తనపై కేసు నమోదు చేయడమే కాకుండా తనపై దాడి చేశాడని పెట్రోల్ బాటిల్తో భార్య వాటర్ట్యాంకు ఎక్కిన ఘటన జిల్లా కేంద్రంలో గురువా రం చోటు చేసుకుంది.
రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్య క్తులు మృతి చెందిన ఘ టన నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో చో టుచేసుకున్నది.
రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పూర్తి వాటా వినియోగానికి చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్-2పై ముందడుగు పడింది.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభం కానున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్లో జిల్లాలో ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం పార్టీల నాయకులు రాజకీయాలకతీతంగా కృషి చేయాలని జేఏసీ నాయకులు కోరారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన విత్తనమేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చే స్తున్నామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివా స్రెడ్డి అన్నారు.
సమాజంలో యోగాసంస్కృతి పెరిగితే నేరాల శాతం తగ్గుముఖం పడుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
మండల పరిధిలోని గంగన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది.
గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు పత్తి విత్తనాలు విత్తుకోవడంలో బిజీగా కనిపించారు.