• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

బీసీలకు న్యాయం చేయాలి

బీసీలకు న్యాయం చేయాలి

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో బీసీ కులాల గణన చేపట్టి, చట్ట సభలలో బీసీలకు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానా లను పెంచాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షు డు కృష్ణయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

జిల్లాకేంంద్రంలోని ప్రభుత్వ మార్కెట్‌ లైన్‌ పాఠశాలలో 1986 సంవత్సరపు పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఏర్పా టు చేశారు.

 కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం

కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం

కటింగ్‌ చేయించుకునేందుకు వచ్చి తిరిగి ఇంటికి వె ళ్లేందుకు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండ గా.. వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు.

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..

ఫిల్టర్‌ ఇసుక డంపులు నేలమట్టం

ఫిల్టర్‌ ఇసుక డంపులు నేలమట్టం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో చేపడుతున్న ఫిల్టర్‌ ఇసుక దందాపై ‘వాగుల్లో తోడేళ్లు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరించుకోవాలి

పెండింగ్‌ కేసులు పరిష్కరించుకోవాలి

పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సి.సామ్‌కోషి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలతతో కలిసి ప్రారంభించారు.

రూ.91.80 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

రూ.91.80 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్న ఆదాయా న్ని అంచనా వేసి రూపొందించిన రూ. 91.80 కోట్ల బడ్జెట్‌ను కౌన్సిల్‌ ఆమోదించింది.

విత్తన పత్తి రైతులకు న్యాయం చేయాలి

విత్తన పత్తి రైతులకు న్యాయం చేయాలి

జిల్లాలో విత్తనపత్తి కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిల్లో జిల్ల రైతులు పెద్దఎత్తున మోసపోతున్నారని, వెంటనే రైతులకు న్యాయం చే యాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితీ జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌కుమార్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు.

 విద్యార్థి దుర్మరణం

విద్యార్థి దుర్మరణం

పాఠశాలకు వెళ్లి అందరి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు విని, సరదాగా తోటి విద్యార్థులతో గడిపిన ఆ విద్యార్ధి మణిదీప్‌కుమార్‌(14) మధురక్షణాలు రోడ్డు ప్రమాదంతో ఆవిరయ్యాయి.

నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి

నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి

నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావే శం నిర్వహించడం ద్వారా విద్యార్ధుఽల్లో నాయక త్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి