• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలి

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలి

కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూ సుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాఽ ద్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.

సమాజంలో సురక్షిత వాతావరణం

సమాజంలో సురక్షిత వాతావరణం

సమాజంలో సురక్షిత వాతావ రణం నెలకొనాలంటే ప్రతీ ఉద్యోగి అప్రమ త్తంగా ఉండాలని కార్యాలయాల్లో లింగ సమా నత్వం, మహిళల గౌరవం సంస్థ బాధ్యతగా భా వించాలని డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్‌ అన్నారు.

నో స్టాక్‌...!

నో స్టాక్‌...!

మొన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఇరాన్‌- ఇజ్రాయిల్‌- అమెరికా యుద్ధం దాదాపుగా ముగిసింది.

 లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు

లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు

ఏపీ నుంచి హైదరాబాద్‌ కు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఆదివారం తెల్లవారుజామున ప్ర మాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైం ది.

నల్లమల ఒడిలో యోగా సాధకుల ట్రెక్కింగ్‌

నల్లమల ఒడిలో యోగా సాధకుల ట్రెక్కింగ్‌

కొ ల్లాపూర్‌ మండల పరిధిలోని సోమశిల గ్రామ రహదారిలో ఉన్న ఎకో పార్కు ప్రకృతి సౌంద ర్యాన్ని ఆస్వాదిస్తూ, శారీరక దృఢత్వం కోసం శనివారం ఉదయం ప్రముఖ యోగా మాస్టర్‌ పతంజలి శంకర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో యోగా సాధకులు భారీ ట్రెక్కింగ్‌ నిర్వహించారు.

ట్రాక్టర్‌ బోల్తా... ఒకరి మృతి

ట్రాక్టర్‌ బోల్తా... ఒకరి మృతి

ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

 పిచ్చికుక్కల దాడిలో 8మందికి గాయాలు

పిచ్చికుక్కల దాడిలో 8మందికి గాయాలు

నాగర్‌క రూల్‌ జిల్లా బల్మూరు మం డల కేంద్రంలోని ఏడుగురికి, కొండనా గులలో ఒకరికి పి చ్చి కుక్క గాయపరిచి న సం ఘటన చోటు చేసుకుంది.

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం

ఉ మ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఎం డల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. శనివారం కూడా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జలకళ తప్పింది

జలకళ తప్పింది

చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టు వాగు కళ తప్పింది. నాడు నీటితో సవ్వడి చేసిన వాగు నేడు చుక్క నీరు లేక ఒట్టిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ఎడారిని తలపిస్తోంది. వాగులో నీరు లేకపోవడంతో భూగర్భ జలం అడుగంటి, బోర్లు ఒట్టిపోతున్నాయి.

కదలని దస్త్రం

కదలని దస్త్రం

రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దశాబ్దకాలంగా రైతులను ఊరిస్తూనే ఉంది. దరఖాస్తులు స్వీకరించి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. ప్రతీసారి ఊరించి.. ఉసూరుమనిపించినట్లుగా పరిస్థితి తయారవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి