• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేసి..  అభివృద్ధి చేయండి

ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేసి.. అభివృద్ధి చేయండి

కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అప్‌గ్రేచేసి సిబ్బందితో మందులు అందుబాటులో ఉంచాలని మండల సభలో సర్పంచులు పేర్కొన్నారు.

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోనే పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి

ఎల్‌నినో నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాల్సిన బా ధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లా ప్రత్యేక అఽధికారి వీపీ.గౌతమ్‌ సూచించారు.

ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి

ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతం పేర్కొన్నారు.

సైబర్‌ నేరాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకం

సైబర్‌ నేరాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకం

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షా కా తిరంగా సైబర్‌ స్వతంత్ర తెలంగాణ ప్రత్యేక సైబర్‌ అవగాహన ప్రచార కార్యక్ర మాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని స్కాలర్స్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు.

మోసాలపై అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

మోసాలపై అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

సైబర్‌ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరాలు చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి విద్యార్థులకు సూచించారు.

అప్రమత్తంగా వ్యవహరిస్తేనే సైబర్‌ నేరాలు దూరం

అప్రమత్తంగా వ్యవహరిస్తేనే సైబర్‌ నేరాలు దూరం

ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహ రిస్తేనే సైబర్‌ నేరాల బారినపడకుండా ఉంటామని వడ్డేపల్లి ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, అలంపూర్‌ ఎస్‌ రామకృష్ణ, గట్టు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ చెప్పారు.

బాలల హక్కులపై అవగాహన అవసరం

బాలల హక్కులపై అవగాహన అవసరం

ప్రతీ విద్యార్థికి బాలల హక్కులపై అవగాహన అవసరమని జోగుళాంబ గద్వాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి సునంద అన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పురపాలిక సంస్థ, జడ్చర్ల, దేవరకద్ర, భూత్పుర్‌ మునిసిపాలిటీల్లో టీయూఎఫ్‌ఐడీసీ, యూఎఫ్‌సీ నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

పార్కింగ్‌ అడ్డాగా హైదరాబాద్‌- శ్రీశైలం హైవే

పార్కింగ్‌ అడ్డాగా హైదరాబాద్‌- శ్రీశైలం హైవే

మహబూబ్‏నగర్ జిల్లా ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి వాహనాల పార్కింగ్‌ అడ్డాగా మారింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి