Home » Telangana » Mahbubnagar
కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేచేసి సిబ్బందితో మందులు అందుబాటులో ఉంచాలని మండల సభలో సర్పంచులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోనే పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.
ఎల్నినో నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాల్సిన బా ధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అఽధికారి వీపీ.గౌతమ్ సూచించారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతం పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ప్రత్యేక సైబర్ అవగాహన ప్రచార కార్యక్ర మాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు.
సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరాలు చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి విద్యార్థులకు సూచించారు.
ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహ రిస్తేనే సైబర్ నేరాల బారినపడకుండా ఉంటామని వడ్డేపల్లి ఎస్ఐ నాగశేఖర్రెడ్డి, అలంపూర్ ఎస్ రామకృష్ణ, గట్టు ఎస్ఐ శేఖర్గౌడ్ చెప్పారు.
ప్రతీ విద్యార్థికి బాలల హక్కులపై అవగాహన అవసరమని జోగుళాంబ గద్వాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి సునంద అన్నారు.
జిల్లాలోని మహబూబ్నగర్ పురపాలిక సంస్థ, జడ్చర్ల, దేవరకద్ర, భూత్పుర్ మునిసిపాలిటీల్లో టీయూఎఫ్ఐడీసీ, యూఎఫ్సీ నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.
మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి వాహనాల పార్కింగ్ అడ్డాగా మారింది.